రంజాన్ పండుగ వేళ రాజస్థాన్లోని జోధ్పూర్లో అల్లర్లు చెలరేగాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు పట్టణంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈద్ను పురస్కరించుకొని సోమ
హైదరాబాద్ : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా సనత్ నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్థనలలో మంత్�
రుయెత్-ఈ-హిలాల్ కమిటీ ప్రకటన న్యూఢిల్లీ, మే 1: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ను (ఈద్-ఉల్-ఫితర్) మంగళవారం జరుపుకోనున్నారు. ఆదివారం నెలవంక కనిపించకపోవడంతో 3న పండుగ జరుపుకోవాలని ఫతేపురి మసీదు ఇమామ్ ముఫ్త�
రంజాన్ మాసంలో ముస్లింలకు ఉపవాసదీక్షలు చాలా కీలకం. రాత్రి చేసే ఇఫ్తార్కు ఇబ్బందులు లేకున్నా..తెల్లవారుజామున 4.45లోపు చేసే సహర్కు సమయం చాలా తక్కువగా ఉంటుంది. తెల్లవారుజాము 3గంటలకు నిద్రలేస్తేగానీ సహర్క�
కనిపించిన నెలవంక నేటి నుంచి ఉపవాసాలు మే 3న రంజాన్ పండుగ తిరుమలగిరి, ఏప్రిల్ 2 : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఆదివారం నుంచి ఉపవాసాలు ప్రారంభించారు. నెల రోజుల పాటు
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించటంతో రాత్రి నుంచే ఉపవాసాలు ప్రారంభించాలని మక్కా మసీదు సూపరింటెండెంట్ ఖాదర్ సిద్ధిఖి ప్రకటించారు. ఈ మేరకు ముస్లింలు ఉపవ�
హైదరాబాద్ : ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నిర్వహించుకొనే రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంట్లోని తన �
ఇండ్లలోనే ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ శుక్రవారం జరుగనున్నది. దీంతో 30 రోజుల ముస్లింల ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. గురువార�
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంతోపాటు వక్ఫ్బోర్డు కూడా తమవంతుగా పేద ముస్లింలకు సహాయం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీచేస్తున్నట్టు బోర్డు చైర�
రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులుహైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ప్రభు�