తెలంగాణ భవన్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు (KTR) మహిళా నేతలు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్�
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్కు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రుద్ర రచన సోమవారం రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపింది.
రక్షాబంధన్.. మనల్ని రక్షించే బలమైన బంధానికి సూచిక. జీవితంలో అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ మనం ఎవరికి బంధనం అవుతున్నాం? అనేదే అసలైన ప్రశ్న. ఆత్మజ్ఞానంతో, సత్యంతో, గురువుతో, మనలోని మనతో మనకున్న అనుబం
Punjab CM | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సభికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తుండగానే రాఖీ చేతిలో పట్టుకుని ఓ మహిళ సరాసరి స్టేజ
PM Modi : ప్రధాని మోదీకి స్కూల్ గర్ల్స్ రాఖీ కట్టారు. ఢిల్లీలోని ఓ స్కూల్కు వెళ్లిన విద్యార్థినులతో ఆయన కాసేపు గడిపారు. రాఖీ పండుగ మన పవిత్ర సంస్కృతికి నిదర్శనం అని మోదీ అన్నారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను ఘనంగా జరుపుకొనేందుకు నగరం సమాయత్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాఖీల తయారీ, అమ్మకాలు గ్రేటర్లో ఊపందుకున్నాయి. ఇప్పటికే రహదారుల వెంట విక్రయ కేంద్రాలు వ
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను ఘనంగా జరుపుకొనేందుకు నగరం సమాయత్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రాఖీల తయారీ, అమ్మకాలు గ్రేటర్లో ఊపందుకున్నాయి. ఇప్పటికే రహదారుల వెంట విక్రయ కేంద్రాలు వ
Rajasthan woman | ఆమె అప్పటికే ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. దీంతో బలవంతంగా ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు.
న్యూఢిల్లీ: రక్షా బంధన్ ఒక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు బైక్పై వెళ్తున్న వ్యక్తి మృత్యువాతపడ్డాడు. చైనా మాంజా వల్ల గొంతు తెగడంతో మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ స
తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సీఎం చిత్రపటాలకు రాఖీలు కట్టాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మహిళలు, వృద్ధులు, చిన
మంత్రి కే తారకరామారావుకు ఆయ న సోదరి, ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. శుక్రవారం ప్రగతిభవన్లో జరిగిన రక్షాబంధన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మరో సోదరి (ఎంపీ సంతోష్కుమార్ సోదరి) సౌమ్య కూడా కేటీఆర్కు రాఖీ కట్ట