హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నెలకొన్నది. రాఖీ పండుగ, వీకెండ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో 65వ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
రాఖీపౌర్ణమికి స్పెషల్ బాదుడుపై టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) వివరణ ఇచ్చింది. నిర్వహణ ఖర్చుల నిమిత్తం స్పెషల్ బస్సుల్లో (Special Bus) మాత్రమే చార్జీలు పెంచినట్లు (Charges Hike) తెలిపింది. ఈ నెల 11 వరకు స్పెషల్ బస్సుల్లో చార్జీలు
రక్షాబంధన్.. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు,రక్షణకూ ప్రతీక! అన్నాచెల్లెళ్లు - అక్కాత మ్ముళ్ల మధ్య అనురాగాలు- అనుబంధాలను పెంచే పండుగ! కుటుంబం మొత్తం.. సంతోషాల సాగరంలో ఓలలాడే వేడుక! కానీ, ఇదే పండుగ.. మరో కోణ
తోబుట్టువుల ఆప్యాయతలకు ఆలవాలం రాఖీ పౌర్ణమి. అన్నతమ్ముళ్లకు రాఖీలు కట్టి అక్కాచెల్లెళ్లు సంబురపడతారు. ఈ చిన్నారులు మాత్రం నీడ నిచ్చే చెట్టునే తమ అన్నగా భావించారు. తమ బడి ప్రాంగణంలో ఎదిగిన మానుకు మనస్ఫూర�
శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంద�
Rakhi pournami | రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ(Rakhi pournami) సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth reddy) మంత్రి సీతక్క(Minister Seethakka) రాఖీ కట్టారు.
తెలంగాణ భవన్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు (KTR) మహిళా నేతలు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్�
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షాబంధన్. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకొనే ఈ పండుగ వెనుక ఎన్నో విశేషాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు యుద్ధం జ�
అక్కాతమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల ఆత్మీయ పండుగ రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సోమవారం జరుపుకోనున్నారు. జంధ్యాల పౌర్ణమి, శ్రావణపౌర్ణమి పేర్లతో జరుపుకొనే రాఖీ పౌర్ణమి పర్వదినానికి విశేష ప్ర�
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన లక్కీడ్రాలో విజేతలైన వారికి ఈ నెల 8న హైదరాబాద్లో బహుమతులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంంలోని 11 రీజియన్ కేంద్రాల్లో మంగళవారం ల�
రాఖీ పండుగ టీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. నల్లగొండ రీజియన్ పరిధిలో 30,31 తేదీల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపడంతో గురువారం ఒక్క రోజే రూ.1.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో రాష్ట్రంలోనే ఆ�
రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడురోజుల పాటు తాతాలికంగా నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి శుక్రవారం వరకు నిలుపుదల అమలులో ఉన్నది.