రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అందని ద్రాక్షగానే మారింది. అగో ఇస్తం.. ఇగో ఇస్తం.. అని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ పథకం ఊసే ఎత్తడంలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న రాజీవ్ యువ వికాస పథకం అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా భారీ ఎత్తున ప్రచారం చ�
Rajeev Yuva Vikasam | దరఖాస్తులు కొండంత.. యూనిట్లు గోరంత.. అందులోనూ కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం! వెరసి యువత నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ముందు ఎందుకీ గొడవ? అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రా�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏ వర్గాన్నీ సంతృప్తి పరచడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తిగా అమలుచే
నగరంలో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అంధకారం రాజ్యమేలుతోందని.. మరోవైపు కనీసం ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్ర�
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం అమలు నత్తనడకన సాగుతున్నది. జూన్ 2వ తేదీ నుంచి అర్హులైన వారికి మంజూరు పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలపై అంతగా దృష్టి సారించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఉద్�
రాజీవ్ యువ వికాసం సీమ్లో సిబిల్ సోర్ కీలకం కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే నిరుద్యోగ యువతకు క్రెడిట్ సోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించారు.
Rajiv Yuva vikasam Scheme | పెగడపల్లి మండలంలో రాజీవ్ వికాసం పథకానికి 2090 దరఖాస్తులు రాగా.. కేటగిరీల వారిగా నాలుగు రోజులపాటు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుదారులకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ప్రభుత్వం దివ్యాంగులకు రాజీవ్ యువ వికాసం పథకంలో రిజర్వేషన్లు అందించాలని దివ్యాంగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం అంద�
పోచారం సద్భావన టౌన్షిప్లోని రాజీవ్ స్వగృహలో కామన్ సర్వీసెస్ను పున: ప్రారంభించి తమ సమస్యలను పరిష్కరించాలని హిమాయత్ నగర్లోని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో వద్ద మంగళవారం బాధితులు �
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్కు చెందిన ఓ యువకుడు రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా 2 లక్షల యూనిట్కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆన్లైన్లో పని చేయకపోవడంతో గడువు పొడిగించిన తర్వాత ఆఫ్లై�
‘రాజీవ్ యువ వికాసం’లో అక్రమాలకు తెరలేస్తున్నదా? ఎస్సీ కార్పొరేషన్లో ఒక కీలకనేతతోపాటు మరో అధికారి కలిసి చక్రం తిప్పుతున్నారా? ఇష్టానుసారం నిబంధనలు మార్చేస్తున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులను సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేశ్ తీవ్రంగా ఖండించ�