Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి నోరుజారారు. పార్టీ లోక్సభాపక్ష నేత రాహుల్ అసువులు బాసినట్లు నోరుజారారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. జూలూరుపాడు ప్రధాన సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వైరా ఎమ్మెల్యే మాలోత�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఆయన సన్నిహిత సహచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువులో రెండుసార్లు విఫలమైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడ�
Collector Visit | నిజామాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన పోతంగల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని ఆయా విభాగాలను కలెక్టర్ తన
రాజీవ్ గాంధీ అసలు హిందువే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లోని అంబేదర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స
వారసత్వ రాజకీయాలపై వాదోపవాదాలు అనేకం వింటుంటాము గాని, విషయాన్ని లోతులకు వెళ్లి అర్థం చేసుకునే చర్చలు కనిపించటం లేదు. వారసత్వ రాజకీయాలు భారతదేశంలోనే కాదు, అనేక ఆసియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, పాశ్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ‘ఇచ్చింది సోనియమ్మ’ అని కాంగ్రెస్, ‘తెచ్చింది కేసీఆర్' అని తెలంగాణ సమాజం ఇరువైపులా మోహరించాయి. ఉద్యమకారులు ఒక అడుగు ముందుకేసి ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటే విక్టోరియా
సచివాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిగిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాల�
ఎంతోమంది పోరాటం వల్ల స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన�
కంప్యూటర్ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ అంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. చిట్టినాయుడు సుభాషితాలు బాగున్నాయంటూ ఎద�
కంప్యూటర్ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్గాంధీ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్ను మన దేశానికి పరిచయం చేసింది ఆయనే అని, దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘన
తెలంగాణకు రాజీవ్గాంధీకి సంబంధమేందని, ప్రభుత్వం సచివాలయం ఎదుట రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పా టు చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మేర్గు మహేశ్రెడ్డి యాదగిరి, కంకటి నవీన్గౌడ్ అన్నారు. సచివాలయం ఎదుట రా�
Errolla Srinivas | ప్రజల మనోభావాలకు విరుద్ధంగా సచివాలయం ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పరోక్షంగా రాజీవ్ గాంధీని కూడా అవమానించాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు.