Revanth Reddy | నిత్యం అబద్దాలు మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. కంప్యూటర్ను పుట్టించింది.. ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే అని రేవంత్ రెడ్డి గుడ్డిగా, అడ్డ�
BRS Party | సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణ�
Krishank | తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్�
సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరును ఖండించారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్ఛమైన స్వార్థ
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మెరుగైన వ్యూహకర్త అని.. ఆలోచనాపరుడని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా అన్నారు. రాహుల్కు కాబోయే ప్రధానికి �
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలి దేవత అని అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది అని విమర్శించారు. దొడ్డి �
సీఎం రేవంత్రెడ్డికి ఎక్కడ, ఎవరి ముందు ఏం మాట్లాడాలనే సోయి కూడా ఉండడం లేదు. స్కూల్ పిల్లల ముందు బజారు భాష మాట్లాడుతున్నారు. తాను సీఎంననే ఇంగితం మరచి రోత మాటలు మాట్లాడుతున్నారు.
KTR | తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్గాంధీ విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తొలిరోజే బాబాసాహెబ్ అంబేడ్కర్ సచివాలయం పరిసరాల్లోన�
CM Revanth Reddy | రాజీవ్ గాంధీ( Rajiv Gandhi) ఒక స్ఫూర్తి. 1980 దశకంలోనే దేశానికి సాంకేతిక పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా మంగళవారం సోమాజిగూడల
తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రక�
ఏన్కూరు లింకు కాలువకు రాజీవ్ కెనాల్గా నామకరణం చేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న రాజీవ్గాంధీ వర్ధంతి లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్�
Rajiv Gandhi Assassination: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు శ్రీలంక వాసులు ఇవాళ తమ స్వదేశం చేరుకున్నారు. శ్రీలంక చేరుకున్న వారిలో మురుగన్ అలియాస్ శ్రీహరన్, జయకుమార్, రాబర్ట్ పయా�