రజనీకాంత్ అభిమానులకి గుడ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్(Rajinikanth) డిశ్చార్జ్ అయ్యారు. తాను ఇంటికి చేరుకున్న విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. చికిత్స పూర్తై
‘రజనీకాంత్ శైలి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ హంగులున్న చిత్రమిది. వింటేజ్ రజనీకాంత్ను ఈ సినిమాలో చూస్తారు’ అని అన్నారు సురేష్బాబు. నారాయణ్దాస్ నారంగ్, దిల్రాజులతో కలిసి ఆయన తెలుగులో విడుదలచేస్�
Peddanna and bhola shankar | సాధారణంగా 60 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో అలా కాదు. కొంతమంది హీరోలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కుర్ర హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. అందులో
మహానటి చిత్రంతో నేషనల్ అవార్డ్ దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్(Keerthy suresh). చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయం ఉన్న కీర్తి సురేష్ స్టార్ హీరోలతో సినిమాలు చే�
సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్
Peddanna Trailer | రజినీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత రజినీ నుంచి వస్తున్న పక్కా మాస్ సినిమా ఇది. శౌర్యం శివ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో వరుసగా అజిత్ హీరోగా సినిమాలు చేస�
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో శివ తెరకెక్కిస్తున్న చిత్రం అన్నాత్తె (Annaatthe). ప్రకాశ్రాజ్, సురేశ్, ఖుష్బూ సుందర్, మీన, నయనతార, కీర్తి సురేశ్(Keerthy suresh) కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఇమ్�
రజనీకాంత్కు దాదాసాహెబ్ఫాల్కే ప్రదానం.. వైభవంగా జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక భారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఢిల్లీలో వైభవంగా జరిగి
రజనీకాంత్, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. ఈ సినిమాను ఏషియన్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి పతాకంపై నారాయణ్దాస్ నారంగ్, సురేష్బాబు తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలచే�
సినీ పరిశ్రమలో దాదాపు నాలుగు దశాబ్ధాలకు పైగా సేవలు అందించిన రజనీకాంత్ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Nai
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నా
మిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కు రేపు మరిచిపోలేని రోజు. అక్టోబర్ 25 (సోమవారం)న రజినీకాంత్కు రెండు ప్రత్యేకమైన విషయాలున్నట్టు చెప్పారు.