KTR | మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 20: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్�
Patolla Karthik Reddy | రానున్న కాలమంతా బీఆర్ఎస్దేనని కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
Prakash Goud | పేదవర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సోమవారం శంషాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ఫండ్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని అత్తాపూర్లో ఏడేండ్ల బాలుడి హత్య (Murder) కలకలం రేపుతున్నది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డెన్ సిటీలో బాలుడి తలపై రాళ్లతో కొట్టి చంపేసిన దుండగులు.. మృత
Patolla Karthik Reddy | పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరు కలిసికట్టుగా పని చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్రెడ్డి సూచించారు.
అక్రమంగా కల్తీ వస్తువులను తయారు చేసి మార్కెట్లో చలామనీ చేస్తున్న కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో వివిధ రకాల కిరాణా వస్తువుల సీజ్ చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడ
జనాల రద్దీ అధికంగా లేని ఏటీఎంలే (ATM) లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నారు. రెండు రోజుల క్రితం మహేశ్వరం మండలంలోని రావిర్యాలలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు.. తాజాగా రాజేంద్రనగర�
Patolla Karthik Reddy | రాజేంద్రనగర్లో ఉప ఎన్నిక రావడం ఖాయమని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమని స్పష్టం చేశారు.
Manikonda | మణికొండ మున్సిపాలిటీలో అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారని మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ అన్నారు. వేసవికాలం ప్రారంభ దశలోనే తాగునీటి సమస్యలు
MLA Prakash Goud | రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల�
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ ఈశ్వర్ థియేటర్ ప్రాంతం�
Patolla Karthik Reddy | మణికొండ, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో
మితిమీరిన వేగం, నిర్లక్ష్యానికి ముగ్గురు యువకులు బలయ్యారు. రాజేంద్రనగర్లోని శివరాంపల్లి వద్ద ఆరాంఘర్ ఫ్లైఓవర్పై (Aramghar Flyover) ఓ బైక్ డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ద