Telangana High Court | తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర�
Mla Prakash Goud | ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ (Mla Prakash Goud) అన్నారు.
Telangana Assembly Elections | రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు.
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో (Rajendranagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. డెయిరీఫామ్ (Dairy farm) చౌరస్తా సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో (Apartment cellar) మంటలు చెలరేగాయి.
రాజేంద్రనగర్ (Rajendra Nagar) పరిధిలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) కారు బీభత్సం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున మైలార్దేవ్పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్�
రాజేంద్రనగర్ (Rajendra Nagar) పీవీ నరసింహారావు (PV Narasimha rao) ప్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆరంఘర్ (Aramghar) నుంచి మెహదీపట్నం (Mehdipatnam) వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది.
Hyderabad | డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.67గ్రాముల ఎంఏడీఎంఏ డ్రగ్తో పాటు 27,170నగదు, ఆడి కారు, సెల్ఫోన్ తదితర రూ.49లక్షల విల
Rajendra nagar | హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇండ్లను దొంగలు టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు. హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ ఏరియాల్లో 17 తులాల బం�
Minister Harish Rao | సీపీఆర్ చేయడం ద్వారా ఒక మనిషి అమూల్యమైన ప్రాణాలను కాపాడి కానిస్టేబుల్ రాజశేఖర్ గొప్ప పనిచేశారని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. వచ్చే వారం తెలంగాణ ప్రభుత్వం ఫ్రంట్లైన్ ఉద్యోగులు, కార్యకర
Rangareddy | రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లి టాటానగర్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ కారు షెడ్డులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
నగరంలోని రాజేంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. నార్సింగీ పోలీసు స్టేషన్ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో భార్య కళ్లేదుట భర్త భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.