Rajendra nagar | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ చెరువులో దూకడానికి యత్నించిన ఓ వివాహిత, ఆమె ఇద్దరు పిల్లలను రాజేంద్ర నగర్ ట్రాఫిక్ సీఐ శ్యాంసుందర్ రెడ్డి కాపాడారు. భర్తతో గొడవ పడి
RTC bus | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని హైదర్ షాకోట వద్ద అదుపుతప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Minister Niranjan Reddy | వ్యవసాయంలో విత్తనమే కీలకమని, అది బాగుంటేనే రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం�
Rajendra nagar | రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కాటేదాన్లోని ఒమర్ ట్రేడర్ ప్లాస్టిక్ వేస్టేజ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Rajendranagar | రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉన్న స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
రంగారెడ్డి : జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్లో దారుణం జరిగింది. ఏవీఎస్ రెడ్డి కాలనీలో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా జరిగిన బర్త్ డే వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్�
రైతుకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అన్నారు. రాజేంద్రనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్సెటెంషన్ మేనేజ్మెంట్ 6వ వార్షికోత్సవ కార్యక�
Musi river | బంజారాహిల్స్లో విద్యార్థిపై మరో విద్యార్థి దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఉదయం ఫిల్మ్నగర్కు చెందిన చింటూను రోహన్ అనే విద్యార్థి బైక్పై రాజేంద్రనగర్ తీసుకెళ్లాడ
రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ అర్షద్ అలీ పై అవినీతి నిరోధక శాఖ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అర్షద్ అలీ కోటీ 87 లక్షల అక్రమ �
వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.