రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత యువతి (20)పై కొంతమంది సామూహిక లైంగికదాడి జరిపి, అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు నిందితుల్లో, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారని బికనీర్�
ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రాజస్థాన్లో ఐదుగురు మృతి చెందగా, అస్సాంలో 35 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జో�
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ (AAP) ప్రతిపాదించింది.
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్ (Gujarat)లోని కచ్ ప్రాంతంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తు�
Wedding procession | సాధారణంగా పెండ్లి కొడుకు తన ఇంటి నుంచి కారులోనో, లారీలోనే, ట్రాక్టర్లోనే, గుర్రం బగ్గీలోనో లేదంటే ఎడ్లబండి మీదనో కళ్యాణ వేదిక సమీపంలోని విడిదింటికి (లగ్గం మీదకు వెళ్లడానికి ముందు పెండ్లి కొడుకు
Rajasthan woman | ఆమె అప్పటికే ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. దీంతో బలవంతంగా ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు.
పొద్దుతిరుగుడు పంటకు సరైన ఎంఎస్పీ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్న రైతులు సోమవారం చండీగఢ్- ఢిల్లీ జాతీయ రహదారి-44ని దిగ్బంధించారు. హర్యానా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే దారి రైతన్నలతో నిండిపోయింది. ఎ�
ప్రజల నమ్మకం, ఆదరణే తనకు పెద్ద ఆస్తి అని, వారికి న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, ఈ విషయంలో వెనుకంజ, వెన్ను చూపే ప్రసక్తే లేదని రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ స్పష్టం చేశ�
Couple ends life | మరొకరితో పెళ్లి కుదర్చడాన్ని సహించలేని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది (Couple ends life). చనిపోయే ముందు తమ ఫొటోలను చివరిసారి వాట్సాప్లో పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. రాజస్థాన్ సీఎం అశ్క్ గెహ్లాట్తో కొన్నేండ్లుగా ఆయనకు పొసగని విషయం విదితమే. దీంతో కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో స�
యువ హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రక్షితతో ఆయన పెండ్లి రాజస్థాన్ జైపూర్లోని లీలా ప్యాలెస్లో శనివారం రాత్రి 11 గంటలకు ఘనంగా జరిగింది.
Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�
అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన సీఐటీటీఏ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాజకుమారి రత్నావతి పాఠశాల నిర్మించబడింది. ఏసీ భవనంలా విద్యార్థులకు చల్లటి వాతావరణం ఉండేలా రాజకుమారి రత్నావతి పాఠశాలను నిర్మించా