218 పరుగుల లక్ష్య ఛేదనలో 16 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 178/4తో నిలిచింది! అప్పటికే అర్ధశతకం పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్తో పాటు, వెంకటేశ్ అయ్యర్ క్రీజులో ఉన్నారు! 4 ఓవర్లలో 40 పరుగులు చేస్తే నైట్ రైడర్స్
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్కి చేరుకుంది
ఐపీఎల్ 15వ సీజన్లో రాజస్థాన్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది.
తొలి పోరులో హైదరాబాద్ ఓటమి మెరిసిన శాంసన్, హెట్మైర్, చాహల్ గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. తాజా సీజన్లో అక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించింది.
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రాజస్థాన్ ఆటగాళ్లు 20 ఓవర్లు ముగిసే సరికి 210 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ల�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్లలో యుజ్వేంద్ర చాహల్ ఒకడు. ఎనిమిదేళ్లపాటు ఆ ఫ్రాంచైజీతో గడిపిన యుజీ.. లేటెస్ట్ ఐపీఎల్ సీజన్లో మాత్రం రాజస్థాన్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో మెగా వేలం గురించి, ఆర్�
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
ప్రపంచంలో ప్రతిచోటా సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక దిగ్గజ పేసర్ మలింగ. ఇంతకుముందు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించి.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గ�
టీమిండియా యువ ప్లేయర్ సంజు శాంసన్పై శ్రీలంక మాజీ దిగ్గజం సంగక్కర ప్రశంసల కురిపించాడు. శాంసన్ మ్యాచ్ విన్నర్ అని, పొట్టి క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయ�