తొలి పోరులో హైదరాబాద్ ఓటమి మెరిసిన శాంసన్, హెట్మైర్, చాహల్ గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టిక అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. తాజా సీజన్లో అక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించింది.
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ టార్గెట్ నిలిచింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రాజస్థాన్ ఆటగాళ్లు 20 ఓవర్లు ముగిసే సరికి 210 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఓపెనర్ల�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్లలో యుజ్వేంద్ర చాహల్ ఒకడు. ఎనిమిదేళ్లపాటు ఆ ఫ్రాంచైజీతో గడిపిన యుజీ.. లేటెస్ట్ ఐపీఎల్ సీజన్లో మాత్రం రాజస్థాన్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో మెగా వేలం గురించి, ఆర్�
రవీంద్ర జడేజా.. ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసినా ఈ పేరే ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ సారధ్య బాద్యతలను వదిలేసుకొని, తన వారసుడిగా జడ�
ప్రపంచంలో ప్రతిచోటా సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలంక దిగ్గజ పేసర్ మలింగ. ఇంతకుముందు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించి.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గ�
టీమిండియా యువ ప్లేయర్ సంజు శాంసన్పై శ్రీలంక మాజీ దిగ్గజం సంగక్కర ప్రశంసల కురిపించాడు. శాంసన్ మ్యాచ్ విన్నర్ అని, పొట్టి క్రికెట్లోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయ�
ముంబై: శ్రీలంక మాజీ కెప్టెన్ లసిత్ మలింగ..ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈనెల 26 నుంచి మొదలవుతున్న లీగ్లో రాజస్థాన్ జట్టుకు మలింగ సేవలందించనున్నాడు. మరోవైపు ప్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన ఏడాది ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేదనే చెప్పాలి. ఆరంభ సీజన్లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్, ఇటీవల కన్నుమూసిన
నిప్పులు చెరిగిన శివం మావి రాజస్థాన్పై కోల్కతా విజయం ముంబై ఆశలు ఆవిరి ప్లే ఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ దుమ్మురేపింది. ఓపెనర్ల వీరబాదుడుకు పేసర్ల విజృంభణ త