Uttar Pradesh : తన భార్య హత్యకు గురైందనుకున్న భర్తకు ఆమె బతికే ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు వారి కొడుకు కూడా బతికే ఉన్నాడు. తన భార్య, కొడుకు బతికే ఉన్నట్లు తెలిస్తే ఎవరైనా సంతోషిస్తారు.
Thieves Lift Old Woman With Cot | వెండి ధరలు పెరుగడంతో ఇప్పుడు దొంగల దృష్టి దీనిపై పడింది. వృద్ధురాలి ఒంటిపై ఉన్న సంప్రదాయ వెండి ఆభరణాల చోరీ కోసం కొందరు ప్రయత్నించారు. ఇంటి వరండాలో నిద్రించిన ఆమెను మంచంతో సహా ఎత్తుకెళ్లారు.
Rajasthan : పెళ్లి జరిగి 3 నెలలే. కానీ బాయ్ఫ్రెండ్తో కలిసి భర్తను చంపించింది భార్య. హిట్ అండ్ రన్ కేసు ఇన్వెస్టిగేషన్లో .. పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసింది. ఈ కేసును ఇప్పుడు రాజస్థాన్ హనీమూన్ మ�
Sadhvi Prem Baisa | ఒక ఆశ్రమానికి చెందిన సాధ్వి అనుమానాస్పదంగా మరణించింది. ఆ తర్వాత ‘వీడ్కోలు’గా పేర్కొన్న సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో సాధ్వి కుటుంబంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఒక వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేసేందుకు రూ.25 లక్షలు ఖర్చయ్యిందంటే ఆశ్చర్యమే కదా. రాజస్థాన్కు చెందిన శివ్ జోహారీ తన కుమార్తె వివాహం కోసం మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో ఈ ఆహ్వాన పత్రికను తయారు చేయించారు.
Man Forced To Drink Urine | ఒక యువకుడు ప్రియురాలి గ్రామానికి వెళ్లాడు. ఆమె కుటుంబం అతడ్ని కిడ్నాప్ చేసింది. గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసింది. ఆ యువకుడ్ని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. ఈ వీడియో క్లి
ఐదు రాష్ర్టాలు, యూటీలలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను పొడిగించారు. ప్రస్తుతం గోవా, లక్షద్వీప్, రాజస్థాన్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ల్లో జరుగుతున్న సర్ను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్
IND vs NZ | న్యూజిలాండ్ బ్యాటర్స్ మిచెల్, యంగ్ సెంచరీల దిశగా దూసుకెళ్తున్నారు. ఆదిలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోలస్ వికెట్లు కోల్పోవడంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విల్ యంగ్, డారిల్ మిచెల్�
IND vs NZ | భారత్ తన ముందుంచిన 285 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోలస్ తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దాంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్�
బీజీపీ పాలిత రాజస్థాన్లో దారుణం జరిగింది. బికనీర్ జిల్లాలో ఓ 12వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు కదులుతున్న కారులో ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నానాసర్ ప్రాంతంల�
Girl Gang-Raped In Car | స్కూల్కు వెళ్తున్న విద్యార్థినిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారు. ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. కదులుతున్న కారులో ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పో�