Man Beaten To Death | వివాహిత మహిళతో ఒక యువకుడు ఫోన్లో మాట్లాడాడు. ఇది తెలుసుకున్న ఆమె సోదరులు అతడిపై ఆగ్రహించారు. న్యూఇయర్ పార్టీ పేరుతో ఆ యువకుడిని తీసుకెళ్లారు. అతడ్ని కొట్టి చంపారు.
నూతన సంవత్సరం వేళ రాజస్థాన్లో పెను ముప్పు తప్పింది. ఢిల్లీలో నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటనలో ఉపయోగించిన పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్ను రాజస్థాన్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
Ex-Cop Dressed As Woman | మాజీ పోలీస్ ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పారిపోయిన అతడు తప్పించుకునేందుకు మారువేషాలు వేశాడు. చివరకు మహిళ వేషంలో ఉన్న ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Amonium Nitrate: రాజస్థాన్లో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాన్ని సీజ్ చేశారు. మారుతీ కారు నుంచి సుమారు 150 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. యూరియా బస్తీల్లో దాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది.
ఇంటి దగ్గర దిగబెట్టే సాకుతో ఒక ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న ఒక మహిళను కారులో ఎక్కించుకున్న సహచర ఉద్యోగులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగింది.
Collector Tina Dabi: విద్యార్థుల ఆందోళన రాజస్థాన్లో అరెస్టుకు దారి తీసింది. ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబిపై అనుచ
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆప్తమిత్రులని, అదానీ కోసం బీజేపీ సర్కారు ఏమైనా చేస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. బీజేపీ పాలిత రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఓ ఘటనను పరిశీలిస్తే ఇది ని�
Crime news | తమ్ముడి ప్రేమ వివాహం (Love marriage) అన్న చావుకు వచ్చింది. తమ్ముడు ఓ అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకుని వేరే రాష్ట్రానికి వెళ్లపోగా.. అమ్మాయి కుటుంబసభ్యులు అన్నపై దాడిచేసి ముక్కు కోసేశారు.
Road Accident | రాజస్థాన్ బూందీ జిల్లాలోని 52వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కంకర లోడ్తో వెళ్తున్న ట్రక్కు ఒక�
ఎమ్మెల్యే నిధులు కావాలా? అయితే 40 శాతం కమీషన్ ఇవ్వాల్సిందే! అంటూ రాజస్థాన్లో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఓ జాతీయ మీడియా సంస్థ జరిపిన స్టింగ్ ఆపరేషన్ కమీ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకెళుతున్నది. తమ తొలి మ్యాచ్లో ముంబైని చిత్తు చేసిన హైదరాబాద్ మలిపోరులో రాజస్థాన్ భరతం పట్టింది.
సింగరేణితో కలిసి ‘రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ కంపెనీ’ నెలకొల్పనున్న 2300 మెగావాట్ల సోలార్, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి హీరా�
రాజస్థాన్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ప్లేయర్లు సత్తాచాటుతూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన టెన్నిస్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సౌమ్య(ఓ�
Army Soldier Dies | సైనిక విన్యాసాల్లో భాగంగా ఆర్మీ ట్యాంకు కాలువలో చిక్కుకుని మునిగిపోయింది. అందులో ఉన్న ఇద్దరు సైనికుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరో సైనికుడు మరణించాడు. విపత్తు ప్రతిస్పందన దళం సహాయంతో సైనికుడి మ�