మద్యం మత్తులో ఒక డంపర్ ట్రక్ డ్రైవర్ చేసిన విధ్వంసంలో 19 మంది మరణించిన విషాద ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సోమవారం లోహమండి రోడ్లో వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ దారిలోని పలు కార�
రాజస్థాన్లోని ప్రసిద్ధ పుష్కర్ జంతు ప్రదర్శనలో రూ.21 కోట్ల విలువైన దున్నపోతు మృతి చెందింది. ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచి ప్రతి దినం వేలాది మందిని ఆకర్షించిన ఈ దున్న ఆరోగ్యం క్షీణించి శుక్రవారం మరణించ
రాజస్థాన్లోని జోధ్పూర్లో భారత్ మాల ఎక్స్ప్రెస్వేపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొన్న ప్రమాదంలో 18 మంది మరణించగా, ముగ్గురు గాయపడ్డారు.
Buffalo Worth Rs.21 Crore Dies | పశు ప్రదర్శనలో ఆకట్టుకున్న రూ.21 కోట్ల విలువైన గేదె ఆరోగ్యం క్షీణించింది. దానిని కాపాడేందుకు పశువైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ భారీ గేదె మరణించింది.
Road accident | రోడ్డు ప్రమాదం (Road accident) లో మహిళ సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంగా వచ్చిన లారీ.. వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Bus caught fire | కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరవకముందే దేశంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ (Rajasthan)లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది (Bus caught fire).
'fake' wife twist | తన కారుకు వెంటనే ఇంధనం నింపనందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఆగ్రహించాడు. పెట్రోల్ బంకు సిబ్బంది చెంపపై కొట్టాడు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ�
Rajasthan Bureaucrat | తన కారుకు వెంటనే ఇంధనం నింపనందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) ఆగ్రహించాడు. పెట్రోల్ బంకు సిబ్బంది చెంపపై కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆ అధికారి, పెట్రోల్ బంకు సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది.
Audi Car: ఆడీ కంపెనీ కారుతో బీభత్సం సృష్టించాడు మాజీ మంత్రి కుమారుడు. ఈ ఘటన జైపూర్లో జరిగింది. తన కారుతో మరో మూడు కార్లను ఢీకొట్టాడతను. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఆ టీనేజర్ వయసు పట్టుమని 17 ఏండ్లు లేవు. కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్ల నకిలీ ప్రొఫైళ్లతో మోసగించడంలో దిట్ట. చదువుసాగక జేసీబీ డ్రైవర్గా పనిచేసిన ఆ మైనర్కు ఆశించినంత డబ్బులు రాకపోవడంతో సైబర్ మోసా�
దీపావళి సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్లో త్యోహార్ స్వీట్ స్టాల్లో ‘స్వర్ణ ప్రసాదం’ పేరున తయారు చేసిన కేజీ మిఠాయికి పెట్టిన ధర ఎంతో తెలుసా? అక్షరాల లక్షా 10 వేల రూపాయలు.
Bus Caught Fire | రాజస్థాన్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో 15 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట�
Father Kidnaps Daughter | ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను ఆమె తండ్రి కిడ్నాప్ చేశాడు. పుట్టింట్లో ఉంటున్న భార్య వద్ద ఉన్న ఆ చిన్నారిని అపహరించాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైర