రాజస్థాన్కు చెందిన ఒక రైతు తన దగ్గరున్న ఐదు లక్షల రూపాయల పొదుపు సొమ్ము దొంగల బారిన పడకుండా కాపాడుకునేందుకు తన పొలంలో పాతిపెట్టి దాచుకున్నాడు. ఏడాది క్రితం అతనికి చెందిన భూమిని విక్రయించగా వచ్చిన ఐదు లక
Viral News | దొంగలు దోచుకుపోతారనే భయంతో ఓ రైతు ఏడాది క్రితం రూ.5 లక్షలు (Five lakh Rupees) భూమిలో పాతిపెట్టాడు. అయితే ఎలాంటి గుర్తు పెట్టకపోవడంతో పాతిపెట్టిన ప్రదేశాన్ని మర్చిపోయాడు. ఏడాది కాలంగా ఆ డబ్బుల కోసం వెతు�
నిజమైన గ్రామీణ వైభవాన్ని చూడాలనుకునే వారికి.. రాజస్థాన్లోని ‘మండావా’ ఓ అద్భుతమైన గమ్యస్థానం. ఎడారి దేశపు సంస్కృతిని, సంప్రదాయ కళాత్మకతను ఇష్టపడే వారికి మంచి విహార కేంద్రం. సాయంత్రం వేళల్లో ఇక్కడి ఇసుక �
Hotel Operator Shot, Dies In Crash | కొందరు వ్యక్తులు ఒక హాటల్కు వెళ్లారు. ఫుడ్ ఆలస్యంపై ఆగ్రహించి హాటల్ నిర్వాహకుడిపై కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ
Government Hospital Celling Collapses | ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ నడుస్తూ వెళ్తున్న ఒక మహిళ తలపై శిథిలాలు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడి
Chaiwalaz Founder Suicide | ‘చాయ్వాలాజ్’ వ్యవస్థాపకుడైన 30 ఏళ్ల రోహిత్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. రాజస్థాన్ దౌసాలోని నివాసంలో శనివారం మధ్యాహ్నం ఆయన ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Army Major Killed | ఆర్మీ అధికారులు ప్రయాణించిన ఎస్యూవీ వాహనం ఒక ఒంటెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వాహనం పల్టీలుకొట్టింది. ఆర్మీ మేజర్ మరణించగా ఇద్దరు ఆర్మీ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జెన్-జీ చేసిన ఆందోళన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ ఆ ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ పలు రంగాల వారిలో చైతన్య జ్వాలను రగిలించింది.
Pet Registration | రాజస్థాన్ (Rajasthan) రాజధాని జైపూర్ (Jaipur) లో పెంపుడు జంతువులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (JMC) కీలక ఆదేశాలు జారీచేసింది. ఇకపై ప్రతి పెంపుడు కుక్క, పిల్లికి �
Dead cows listed for grants | గో రక్షణ పథకంలో భారీగా అవినీతి జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తించింది. సబ్సిడీల కోసం చనిపోయిన ఆవులతో పాటు గోశాలలో లేని గోవులను కూడా నమోదు చేసి రూ.57 కోట్ల మేర నిధులు కొల్లగ�
Crime News | ఉద్యోగం కోసం రాజస్థాన్ (Rajastan) కు చెందిన ఓ యువతి ఇటీవల తన తల్లిని హత్య చేసిన కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్ శర్మ (Vijay Sharma) ను చంపిందీ ఆమేనని కుటుంబసభ్యులు ఆరోపించారు. అనారోగ్యంతో బాధ
Rajasthan : రాజస్థాన్లో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దాదాపు 30 మంది వరకు అత్యాచారం, లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులకు సంబంధించిన నాలుగు హోటళ్లను అధికారులు కూల్చేశార
దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మరువక ముందే రాజస్థాన్లో పారా మెడికల్ పేపర్లీక్ కావడం సంచలనంగా మారింది. ఎగ్జామ్కు ముందే పేపర్ బయటకు వచ్చింది. కొందరు అధికారులు చేతులు కలిపి ఈ దారుణానికి పాల్పడ్డ�
paramedical exam : దేశంలో నీట్, మహారాష్ట్ర టెట్ పేపర్ లీకేజీలు, రద్దు ఘటనలు మర్చిపోకముందే మరో పరీక్ష రద్దైంది. రాజస్థాన్లోని ఒక కాలేజీలో మాస్ కాపీయింగ్ జరగడంతో పారామెడికల్ డిప్లొమా పరీక్షను రద్దు చేస్తూ రాజస్థాన్