Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన పై ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు.
Collector Rajarshi Shah | భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కోరారు.
Collector Rajarshi Shah | పదో తరగతి విద్యార్థులు కష్టపడి మంచి మార్కులు సాధించి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికం�
Collector Rajarshi Shah | గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్మన్ యోజన) పథకం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Collector Rajarshi Shah | విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి,సంప్రదాయాలు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ (Comprehensive Shiksha Abhiyan) ద్వారా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆదివాసీ గిరిజన సాంస్కృతిక స
అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేండ్లు నిండిన పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్-2 పాఠశాలలో ఏర్పాటు చేసి
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జూన్4న నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా పాల్గొని పలు అంశాలపై �
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా కోరారు. బుధవారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి సమీకృ
‘ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నాం.’ అని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నాలుగు ర�
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంతో పాటు రాందాస్ చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ పనులను అదనపు కలెక్టర్