లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జూన్4న నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి రాజర్షి షా పాల్గొని పలు అంశాలపై �
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా కోరారు. బుధవారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి సమీకృ
‘ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నాం.’ అని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నాలుగు ర�
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంతో పాటు రాందాస్ చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ పనులను అదనపు కలెక్టర్