రైతులకు పంపిణీ చేసిన రాజన్న కోడెల స్థితిగతులను తెలుసుకునేందుకు అధికారయంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగింది. అందులో భాగ�
రాష్ట్రంలోని మరమగ్గాల కార్మికులకు చేయూతనివ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిపై కత్తులు దూస్తున్నది. పవర్లూమ్ కార్మికులను ఆదుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్' �
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాస్టర్ ప్లాన్లపై గందరగోళం నెలకొంది. ఓవైపు కొత్త మాస్టర్ ప్లాన్స్కు కసరత్తు చేస్తున్న తరుణంలోనే.. మరోవైపు ప్రభుత్వం ఇటీవల నలుదిశలా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏ
ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఎత్తుగడలకు పోతున్నది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరీంనగర్, రాజన్న
శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సిరిసిల్లలో నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో కార్మికక్షేత్రం పులకరించిపోయింది.
Rajanna Sirisilla | ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య(Committed suicide) చేసుకున్నాడు.
Pandem kodi | రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లాలో మూడు రోజుల క్రితం కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి (Pandem kodi) వేలం(auction) పాటను ఆపాలని ఆర్టీసీ డిపో అధికారులకు(RTC officials) కోడి యజమాని విజ్ఞప్తి చేశారు.
Road accident | రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla( జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కోతిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడి(Auto overturned) ఒకరు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన వేములవాడ అర్బన�
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు, పట్టణానికి మహర్దశ వచ్చిందని, నాడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల నేడు సిరుల ఖిల్లాగా వర్ధిల్లుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
Leopard | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. తంగళ్లపల్లి మండలంలో చిరుత వరుస దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం రామన్నపల్లెలో చిరుత ఆవుదూడ(Cow c
గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు తనకంటూ గుర్తింపునిచ్చారని, మీ రుణం తీర్చుకునే బాధ్యత తనపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాల మంత్రి