రాజన్న సిరిసిల్ల : భారత ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2014లో మోదీని ఈ దేశ ప్రజలు నమ్మడమే అతిపెద్ద తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు. నమో అంటే నర�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఓబుళాపూర్లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్�
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రూ. 9.80 కోట్లతో 156 డబుల్ బెడ్ రూం ఇండ్లను న
కోనరావుపేట: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన ఏనుగుల నారాయణ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్
హైదరాబాద్ : తెలంగాణలోని రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన ధోభిఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం సంక�
సిరిసిల్ల పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం హైదరాబాద్ తరహాలో ఓ అందమైన అర్బన్ లంగ్స్ స్పేస్ పార్కు రూపుదిద్దుకుంటోంది. మంత్రి కేటీఆర్ చొరవతో 50 హెక్టార్లలో అందంగా ముస్తాబవుతున్నది. ఇందులోని నిర్మా�
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలతో కేటీఆర్ ముచ్చటించారు. ఆసరా పెన్షన్లు వస్తున్నాయంటూ
17 ఏళ్లక్రితం బతుకుదెరువుకోసం తెలంగాణకు వలసచ్చిండు..వివిధ ప్రాంతాల్లో పనిచేసిండు. భవననిర్మాణ కార్మికుడిగా స్థిరపడిండు. అయితే, విధి అతడిపై పగబట్టింది. ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ కో�
Rajanna Siricilla | సిరిసిల్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లింటి వారందరూ ఫంక్షన్ హాల్లో ఉండగా.. పెళ్లి కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల నగదు, 4 తులాల బంగారం ఆభరణాలన�
Sakhi Centre | సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ‘సఖి కేంద్ర భవనం’ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98.5 శాతం పూర్తయిందని ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించార
సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతారుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇల్లంతకుంట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు, సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మ
సిరిసిల్ల టౌన్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్ర�
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రా