17 ఏళ్లక్రితం బతుకుదెరువుకోసం తెలంగాణకు వలసచ్చిండు..వివిధ ప్రాంతాల్లో పనిచేసిండు. భవననిర్మాణ కార్మికుడిగా స్థిరపడిండు. అయితే, విధి అతడిపై పగబట్టింది. ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ కో�
Rajanna Siricilla | సిరిసిల్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లింటి వారందరూ ఫంక్షన్ హాల్లో ఉండగా.. పెళ్లి కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల నగదు, 4 తులాల బంగారం ఆభరణాలన�
Sakhi Centre | సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ‘సఖి కేంద్ర భవనం’ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98.5 శాతం పూర్తయిందని ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించార
సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతారుమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇల్లంతకుంట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు, సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మ
సిరిసిల్ల టౌన్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్ర�
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రా
Siricilla | సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలో వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ల
Mid Maneru | రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తిన అధికారులు.. శనివారం రాత్రి మరో 8 గేట్లను ఎత్తారు. 24 వేల క్యూసెక్కుల న
మంత్రి సత్యవతి రాథోడ్ | విద్య ద్వారనే వికాసం సిద్ధిస్తుందని, విద్య అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
జయేష్ రంజన్ | నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా టాస్క్ కార్యాలయం సేవలు అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ పేర్కొన్నారు.