Siricilla | సిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలో వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ల
Mid Maneru | రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రెండు గేట్లను ఎత్తిన అధికారులు.. శనివారం రాత్రి మరో 8 గేట్లను ఎత్తారు. 24 వేల క్యూసెక్కుల న
మంత్రి సత్యవతి రాథోడ్ | విద్య ద్వారనే వికాసం సిద్ధిస్తుందని, విద్య అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
జయేష్ రంజన్ | నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా టాస్క్ కార్యాలయం సేవలు అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ పేర్కొన్నారు.
ఈ కోట పేరు నాలుగు ఊర్లకు ఇంటి పేరులా మారిపోయింది. ఈ పేర్ల వెనుక చరిత్రకెక్కని ఘనచరిత్ర ఉంది. ఈ పేరు ఊర్లకే కాదు.. కొందరి ఇంటిపేర్లుగా కూడా కొనసాగుతున్నది. ఇంతకీ ఆ కోట ఎక్కడుంది? దాని చరిత్ర ఏంట
రాజన్న ఆలయం | కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి దేవాదాయ శాఖ అధికారులు అనుమతి రద్దు చేశారు.