రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంపై పిడుగు పడింది. ఐదుగురు రైతులు ఈ పిడుగు పాటుకు గురయ్యారు. దీంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి వైద్యం అంద�
రాజన్న సిరిసిల్ల : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కనబడటం లేదంటూ టీఆర్ఎస్ యూత్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ సంజయ్ చిత్ర పటంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప
రాజన్న సిరిసిల్ల : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులు.. సాధికారత, స్వావలంబన సాధించేందు కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికుల కథనం మేరకు..వేములవాడ మండలం మారుపాక గ్రామ శివారులోని కామరాజు కుంటలో ఈతకు వెళ్లి తూళ్ల రాజేశ్ (19) అనే యువక
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామ�
ఇల్లంత కుంట / సిరిసిల్ల రూరల్ ఏప్రిల్ 19 : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద మిడ్ మానేరులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు
లివర్ మార్పిడి కి రూ.20 లక్షలు పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం బాలుడికి ఇప్పటికే రూ. 15 లక్షలు వైద్యానికి ఖర్చు సిరిసిల్ల రూరల్, మార్చి 31: పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. రెండున్నర ఏళ్ల బాలుడికి లి�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ మండలం మరుపాక నంది కమాన్ వద్ద ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్ర పటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు
రాజన్న సిరిసిల్ల, మార్చి 22 : సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపట్టిన కొత్త చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ డా. ఎన్. సత్యనారాయణ అన్నారు. మంగళవారం �
రాజన్న సిరిసిల్ల : హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మించి, దేశానికే ఆదర్శవంతం కావాలి. ఇందుకోసం కేటాయించిన ప్రతి పైసా సద్వినియోగం చేసుకుందామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన