హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామ�
ఇల్లంత కుంట / సిరిసిల్ల రూరల్ ఏప్రిల్ 19 : జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లంతకుంట మండలం కందికట్కూరు వద్ద మిడ్ మానేరులో ఈతకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు
లివర్ మార్పిడి కి రూ.20 లక్షలు పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం బాలుడికి ఇప్పటికే రూ. 15 లక్షలు వైద్యానికి ఖర్చు సిరిసిల్ల రూరల్, మార్చి 31: పేద రైతు కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. రెండున్నర ఏళ్ల బాలుడికి లి�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ మండలం మరుపాక నంది కమాన్ వద్ద ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్ర పటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు
రాజన్న సిరిసిల్ల, మార్చి 22 : సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు చేపట్టిన కొత్త చెరువు సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక కమిషనర్ డా. ఎన్. సత్యనారాయణ అన్నారు. మంగళవారం �
రాజన్న సిరిసిల్ల : హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మించి, దేశానికే ఆదర్శవంతం కావాలి. ఇందుకోసం కేటాయించిన ప్రతి పైసా సద్వినియోగం చేసుకుందామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన
రాజన్న సిరిసిల్ల : వేములవాడ మున్సిపల్ పరిధిలోని కొనాయపల్లికి చెందిన గోస్కుల ప్రశాంత్ (23) అనే యువకుడు ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ డిగ్రీ పూర్తి చేసి
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 21: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఓవ్యక్తి బలన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో సోమవారం జరిగింది. పోలీసులు
వేములవాడ : మహాశివరాత్రి సమీపిస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ వేకువ జామునుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీ�