Minister KTR | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమం సహా అనేక పోరాటాలు చేశారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కొనియాడారు. బాపూజీ పోరాటాలు మరువలేనివి అని పేర్కొన్నారు. సి
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే ట్యాబ్లెట్స్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంటర్ చదువుతున�
Minister KTR | దేశంలో ప్రతిఘాతక శక్తులు రెచ్చిపోతున్నాయని.. మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలిన�
Minister KTR | రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రేపటి పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. 10 వేల కోట�
Minister KTR | భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్యాగధనులను స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్�
రాజన్న సిరిసిల్ల : ఉయ్యాలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. పాప సరదాగా ఆడుకుంటుందని తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాల వారి కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. ఊయ్యాలే ఆ చిన్నారి పాలిట మృత్యు పాశమై ఊపిరి తీసింది.
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి ఏనుగు సంతోష్ రెడ్డి శనివారం సందర్శించారు. న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సం�
వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శ్రావణమాసం సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువ జాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ కోడెమొక్కు �
సిరిసిల్ల రూరల్,జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ నేత పొన్నం శ్రీ�
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా తెలంగాణ సర్కారు అందిస్తున్న ఉద్యోగ అర్హత , నైపుణ్యాల అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కే తా�
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఒక్క ప్రాణనష్టం కూడా ఉండొద్దని, వర్షాలపై అధికారులు అలక్ష్యంగా ఉండకూడదని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో �
రాజన్న సిరిసిల్ల : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో ఆయన ఇంటింటా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన �