బోయినపల్లి, జూన్ 14 : రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు సమష్టిగా కూర్చుని మాట్లాడితే రేషనలైజేషన్ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతున్నది. మండలంలోని గండిలచ్చపేట, కస్బెకట్కూర్, వేణుగోపాలపూర్ శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గ�
రైతు పండించిన పంటను ఆన్లైన్లో నమోదు చేసేందుకు లంచం అడిగిన ఓ వ్యవసాయ విస్తరణాధికారిపై సస్పెన్షన్ వేటుపడింది. డబ్బులు లంచంగా తీసుకుంటున్న వీడియో సోషల్మీడియాలో వైరల్కాగా, రాజన్నసిరిస�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్ర
రాజన్న సిరిసిల్ల, మే 23 నమస్తే తెలంగాణ : సిరిసిల్లలో నిర్మిస్తున్న బస్తీ దవఖానాను జూన్ 2 లోగా అందుబాటులోకి తేవాలని మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం పురపాలక సంఘం పరిధి�
రాజన్న సిరిసిల్ల : జనహిత కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదుల పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యా�
రాజన్న సిరిసిల్ల : ఈత సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరక�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం వద్ద 28 రోజుల వయసుగల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య ఇద్దరు కుమారులతో కలిసి �
రాజన్న సిరిసిల్లా జిల్లాలోని మామిడిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంపై పిడుగు పడింది. ఐదుగురు రైతులు ఈ పిడుగు పాటుకు గురయ్యారు. దీంతో వీరిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి వైద్యం అంద�
రాజన్న సిరిసిల్ల : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కనబడటం లేదంటూ టీఆర్ఎస్ యూత్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీ సంజయ్ చిత్ర పటంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ప
రాజన్న సిరిసిల్ల : శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితులు.. సాధికారత, స్వావలంబన సాధించేందు కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికుల కథనం మేరకు..వేములవాడ మండలం మారుపాక గ్రామ శివారులోని కామరాజు కుంటలో ఈతకు వెళ్లి తూళ్ల రాజేశ్ (19) అనే యువక
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామ�