Minister KTR | భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. త్యాగధనులను స్మరించుకుంటూ ఈ వేడుకలను నిర్�
రాజన్న సిరిసిల్ల : ఉయ్యాలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. పాప సరదాగా ఆడుకుంటుందని తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాల వారి కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. ఊయ్యాలే ఆ చిన్నారి పాలిట మృత్యు పాశమై ఊపిరి తీసింది.
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి ఏనుగు సంతోష్ రెడ్డి శనివారం సందర్శించారు. న్యాయవాదులతో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సం�
వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శ్రావణమాసం సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువ జాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ కోడెమొక్కు �
సిరిసిల్ల రూరల్,జూలై 31 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పార్టీలకతీతంగా అమలవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ నేత పొన్నం శ్రీ�
తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా తెలంగాణ సర్కారు అందిస్తున్న ఉద్యోగ అర్హత , నైపుణ్యాల అభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కే తా�
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఒక్క ప్రాణనష్టం కూడా ఉండొద్దని, వర్షాలపై అధికారులు అలక్ష్యంగా ఉండకూడదని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో �
రాజన్న సిరిసిల్ల : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో ఆయన ఇంటింటా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన �
బోయినపల్లి, జూన్ 14 : రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు సమష్టిగా కూర్చుని మాట్లాడితే రేషనలైజేషన్ సమస్య పరిష్కారమవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్�
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతున్నది. మండలంలోని గండిలచ్చపేట, కస్బెకట్కూర్, వేణుగోపాలపూర్ శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గ�
రైతు పండించిన పంటను ఆన్లైన్లో నమోదు చేసేందుకు లంచం అడిగిన ఓ వ్యవసాయ విస్తరణాధికారిపై సస్పెన్షన్ వేటుపడింది. డబ్బులు లంచంగా తీసుకుంటున్న వీడియో సోషల్మీడియాలో వైరల్కాగా, రాజన్నసిరిస�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్ర