Nampally Temple | రాజన్న ఆలయ దత్తత దేవాలయం నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ( Nampally Laxmi Narasimhaswamy )ని భక్తులు సులువుగా దర్శించుకొనేందుకు గాను ఓ భక్తుడు కోటి రూపాయల(Crore Donation)ను విరాళంగా ప్రకటించారు.
Tragedy | కొడుకు(Son)) మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి (Mother)బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటనా రాజన్న సిరిసిల్ల(Rajanna Siricilla) జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలో జరిగింది .
BJP MP’s | కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ(BJP)కి చెందిన నలుగురు ఎంపీలు అధనంగా రాష్ట్రానికి నాలుగు పైసలు కూడా తీసుకురాలేదని ప్రణాళిక సంఘం (Planning board) ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు.
Telangana news | ఒక కాన్పులో ఒక బిడ్డ జన్మించడం సహజం. అరుదుగా కొందరికి కవలలు జన్మిస్తుంటారు. కానీ, అత్యంత అరుదుగా కొందరు మహిళలు ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు మహిళలకు జన్మినిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అత్యంత అ�
National Status | తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమ�
జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తంగళ్ళపల్లి మండలం
గోపాల్ రావు పల్లె లో మునిగే ఎల్లయ్య తన పశువుల కొట్టెంలో కట్టేసిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపివేసింది.
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వచ్చే భక్తులకు క్యూ ర్కోడ్ ద్వారా నగదు డిజిటల్ లావాదేవి సేవలను అందుబాటులోకి తీసుకవచ్చేందుకు ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇక్కడి అభివృద్ధిని చూసి కండ్లు తెరవండి. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలను మీ రాష్ర్టాల్లో అమలు చేయండి.