Floods రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే అదే సమయంలో ఇద్దరు బైకర్లు వరదను పట్టించుకోకుండా వ�
ktr | రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏండ్లుగా నేను కూడా ఉన్నా. ఇంకా చాలా పెద్దలు ఇక్కడ సీనియర్లు కూడా ఉన్నారు. నేను ఎన్నడూ ఇంత దిగజారుడు రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేం జీవితంలో కూడా చూడలేదన్నారు బీఆర్ఎస్ వర్�
KTR | సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబానికి పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీనిచ్చారు.
KTR | వీర్నపల్లిలో కంటి వెలుగు పథకం కింద ఉచిత కళ్లద్దాలు పంపిణీ ప్రారంభించుకున్నం.. తర్వాత ఆగన్న చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తమన్నారు బీఆర్
KTR | తమను ఆదుకున్నది మాజీ మంత్రి కేటీఆర్ సారేనని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన గంధం గోపాల్ భార్య లావణ్యతోపాటు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని పెద్దూరు శివారులో నేత కార్మికులు, మహిళల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన అపెరల్ పార్కులో తెలంగాణ ప్రాంత కార్మికులపై వివక్ష కొనసాగుతున్నట్టు పలువురు కార్మికులు తెలిప�
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను గురువారం బీఆర్ఎ�
KTR | పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొనున్నారని బీఆర్ఎస్ పార్�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేతకార్మికుడు బలయ్యాడు. రెండున్నరేండ్లుగా సరైన పనిలేక.. ఆర్థిక ఇబ్బందులు భరించలేక మనోవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్లలోని అనంతనగర్
పొలానికి వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన రైతు జంగం అంజయ్య(60) ఆదివారం మధ్యాహ్నం వెంకట్రాయుని చెరువు సమీపంలో తన పంట పొలానికి వెళ్లాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా యాప్ రైతుల మధ్య చిచ్చు పెట్టింది. కొన్ని రోజుల క్రితం వరకు జిల్లా యూనిట్గా ఉన్న యాప్ నమోదును ఇటీవలే రెండు మండలాలకు యూనిట్గా తీసుకున్నారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మం
బతుకు దెరువు కోసం గంపెడాశతో గల్ఫ్ దేశం వెళ్లిన ఓ వలస కార్మికుడు అక్కడ ఉపా ధి లేక మనోవేదన తో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలా�
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆ�