సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి గురువారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చింతల్ఠాణాలో జరిగింది.
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్బెడ్రూం కాలనీకి �
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి పేరుగా ఉన్న బీఆర్ఎస్ మద్దత�
ప్రచారాన్ని ప్రారం భించిన సర్పంచ్ అభ్యర్థి ఆకస్మికంగా మృతి చెందడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్అండ్ఆర్ గ్రామంలో విషాదం నింపింది.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సెస్ కార్యాలయం వరకు సెస్ కార్మికులు ర్యాలీ తీసి, కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ దక్షిణ ప్రాకారం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో భాగంగా పాత నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే కళాభవన్, కల్యాణకట్ట, ఆలయ ఈవో �
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికి వచ్చే సమయాన వర్షాలకు నేల వాలడంతో ఆ రైతు దిగులు చెందాడు. పెట్టుబడైనా వస్తదో రాదోనని ఆలోచిస్తూ పొలంలోనే కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలాడు.
ఏజెంట్ మోసంతో ఎడారి దేశంలో చిక్కుకొని అష్టకష్టాలు పడుతూ కాపాడాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన గురవయ్య అలియాస్ సతీశ్ అర్థిస్తున్నాడు.
అయ్యా.. సీఎం రేవంత్రెడ్డిగారు.. రిటైర్డ్ ఉద్యోగులను మనోవేదనను ఆలకించండి. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. బీపీ, షుగర్లు పెరిగిపోతున్నాయి.
ఇంటికి మీదికి వచ్చిన కోతులను ఓ వృద్ధుడు తరిమికొట్టే ప్రయత్నం చేశాడు. అవిఎదురుదాడికి సిద్ధం కావడంతో పరుగెత్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన రైత
‘యూరియా కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి. అసలే నా పాణం సక్కగలేక దవాఖానల పొంటి తిరుగుతున్న. అసలు యూరియా ఇస్తరా.. చావమంటరా..? సచ్చిపోయినంక బస్తా ఇస్తా అంటే పెట్రోల్ తాగి సచ్చిపోత’ అంటూ కోనరావుపేట మండలం పల్లిమక్�