రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని పెద్దూరు శివారులో నేత కార్మికులు, మహిళల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన అపెరల్ పార్కులో తెలంగాణ ప్రాంత కార్మికులపై వివక్ష కొనసాగుతున్నట్టు పలువురు కార్మికులు తెలిప�
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను గురువారం బీఆర్ఎ�
KTR | పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ ముత్యాల పోచమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొనున్నారని బీఆర్ఎస్ పార్�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేతకార్మికుడు బలయ్యాడు. రెండున్నరేండ్లుగా సరైన పనిలేక.. ఆర్థిక ఇబ్బందులు భరించలేక మనోవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్లలోని అనంతనగర్
పొలానికి వెళ్లిన ఓ రైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రానికి చెందిన రైతు జంగం అంజయ్య(60) ఆదివారం మధ్యాహ్నం వెంకట్రాయుని చెరువు సమీపంలో తన పంట పొలానికి వెళ్లాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా యాప్ రైతుల మధ్య చిచ్చు పెట్టింది. కొన్ని రోజుల క్రితం వరకు జిల్లా యూనిట్గా ఉన్న యాప్ నమోదును ఇటీవలే రెండు మండలాలకు యూనిట్గా తీసుకున్నారు. గంభీరావుపేట, ముస్తాబాద్ మం
బతుకు దెరువు కోసం గంపెడాశతో గల్ఫ్ దేశం వెళ్లిన ఓ వలస కార్మికుడు అక్కడ ఉపా ధి లేక మనోవేదన తో మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలా�
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలో సాగునీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆ�
Garima Agarwal | మంగళవారం భీమేశ్వర సదన్లో ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితేలతో కలెక్టర్తో కలిసి అధికారుల సమన్వయ సమావేశం జరిగింది.
సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి గురువారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చింతల్ఠాణాలో జరిగింది.
చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్బెడ్రూం కాలనీకి �
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను రాత్రికి రాత్రే మార్చేశారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో జాబితాలో మొదటి పేరుగా ఉన్న బీఆర్ఎస్ మద్దత�