హరి హర పుత్రుడు అయ్యప్పస్వామి ఆలయమంటే అందరికి గుర్తొచ్చేది కేరళలోని శబరిమల. కానీ రాష్ట్రాలను దాటుకుంటూ అంత దూరం వెళ్లలేని భక్తుల కోసం పవిత్ర గోదావరి నదీతీరాన రాజమండ్రిలోనే ఒక అద్భుత�
Ram Gopal Varma | వివాదాల దర్శకుడు రామ్ రాంగోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లోపడ్డారు. ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దర్శకుడితో పాటు టీవీ యాంకర్పై సైతం రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
Tirupati | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను బుధవారం నాడు వర్చువల్గా ప్రారంభించా�
Tirupati | రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీ�
Hyderabad Drugs Party | డ్రగ్స్ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ సహా నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి మల్నాడు డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
కాకినాడ జిల్లా తుని వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మ�
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఓ ప్రైవేటు బస్సు (Travels Bus) బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. కావేలీ ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి
Bhatti Vikramarka | మల్లు భట్టి విక్రమార్క.. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడి చివరకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న నాయకుడు.
షెడ్యూల్ మార్పు కారణంగా షిర్డీ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు (Sainagar Shirdi Express) రాజమండ్రిలో నిలిచిపోయింది. ఈ నెల 1 నుంచి కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశార�
S Shankar | తనపై తెలుగు అభిమానులు అపారమైన ప్రేమను చూపించారని.. వారికి ప్రేమను తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో.. స్ట్రెయిట్గా తెలుగులో గేమ్ ఛేంజర్ రూపంలో సినిమాను చేశానని దర్శకుడు శంకర్ అన్నారు. రాజమండ్రిలో ఏర్ప�