Viral Video | ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో, పేషెంట్లను గాలికొదిలేసి ఇద్దరు నర్సులు ఐటెం సాంగ్లపై డ్యాన్సులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్
YS Sharmila | కల్తీ పాలు తాగిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం రాజమండ్రి ఆసుపత్రిలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు.
మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలతో టాలీవుడ్లోనూ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి ఈ సినిమా ద్వా�
Bus Accidnet | ఏపీలోని రాజమహేంద్రవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రావెల్ బస్సులను విద్యార్థులతో వెళ్తున్న మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో 26 మంది విద్
Kodi Pandem | సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడి పందేలు హోరాహోరీగా సాగుతుంటాయి. ఈసారి కూడా ప్రజలు ఏమాత్రం తగ్గట్లేదు.. లక్షలు కాదు.. కోట్లలో డబ్బులు పెట్టి ఈ పందేలు ఆడుతున్నారు.
హరి హర పుత్రుడు అయ్యప్పస్వామి ఆలయమంటే అందరికి గుర్తొచ్చేది కేరళలోని శబరిమల. కానీ రాష్ట్రాలను దాటుకుంటూ అంత దూరం వెళ్లలేని భక్తుల కోసం పవిత్ర గోదావరి నదీతీరాన రాజమండ్రిలోనే ఒక అద్భుత�
Ram Gopal Varma | వివాదాల దర్శకుడు రామ్ రాంగోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లోపడ్డారు. ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దర్శకుడితో పాటు టీవీ యాంకర్పై సైతం రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
Tirupati | తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసులను బుధవారం నాడు వర్చువల్గా ప్రారంభించా�
Tirupati | రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీ�
Hyderabad Drugs Party | డ్రగ్స్ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ సహా నలుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి మల్నాడు డ్రగ్స్ కేసు నిందితులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
కాకినాడ జిల్లా తుని వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మ�
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఓ ప్రైవేటు బస్సు (Travels Bus) బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. కావేలీ ట్రావెల్స్కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి