Margani Bharat | రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది. మార్గాని భరత్ వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడ
Margani Bharat | మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథానికి దుండగులు నిప్పుబెట్టారు. రాజమహేంద్రవరం వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్ ఆఫీసులో ఉన్న ప్రచార రథాన్ని శనివారం రాత్రి దుండగులు తగులబెట�
AP News | ఏపీలోని రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో దారుణం జరిగింది. అష్టా చమ్మా ఆటలో తలెత్తిన వివాదం కారణంగా ఓ యువకుడిని స్నేహితులే హత్య చేశారు. కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపేశారు.
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధా�
‘గేమ్చేంజర్' సినిమా విషయం ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు వెలుగు చూస్తున్నాయి. సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉండటంతో గాసిప్పులు కూడా అదే స్థాయిలో హల్చల్ చేస్తున్నాయి.
కాళీపట్నం రామారావు మాస్టారు తన తరంలో అందరికంటే పెద్దవారేం కాదు. కానీ, వయసుకు మించిన పెద్దరికంతో మెలిగేవారాయన. తెల్లని దుస్తుల్లో ఎప్పుడూ నింపాదిగా స్పందించే మాస్టారును, ఆయన కంటే చిన్నవారే కాదు, పెద్దవార
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రావాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. సాంకేతిక కారణాలతో రైలును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 5.45కి విశాఖపట్నం (Visakhapatnam) నుంచి బయల�
ఆంధ్రప్రదేశ్లోని (Andhra pradesh) అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆలమూరు మండలం మడికి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు.. టాటా మ్యాజిక్ వ్యాన్ను ఢీకొట్టింది.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై (National High way) ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
సత్యభామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జమున మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో
సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్ల పందేలకు ప్రత్యేక స్థానం ఉన్నది. అక్కడ పలుచోట్ల జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి కొంత మందికే తెలుసు.
Dhavaleswaram | ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం (Dhavaleswaram) బరాజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 20.20 అడుగులకు చేరింది