Bhatti Vikramarka | మల్లు భట్టి విక్రమార్క.. ఈయన తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడి చివరకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న నాయకుడు.
షెడ్యూల్ మార్పు కారణంగా షిర్డీ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు (Sainagar Shirdi Express) రాజమండ్రిలో నిలిచిపోయింది. ఈ నెల 1 నుంచి కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశార�
S Shankar | తనపై తెలుగు అభిమానులు అపారమైన ప్రేమను చూపించారని.. వారికి ప్రేమను తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో.. స్ట్రెయిట్గా తెలుగులో గేమ్ ఛేంజర్ రూపంలో సినిమాను చేశానని దర్శకుడు శంకర్ అన్నారు. రాజమండ్రిలో ఏర్ప�
Margani Bharat | కూటమి ప్రభుత్వం తీరుపై వైసీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, మం�
AP News | కంచే చేను మేసిందన్న చెందంగా.. బ్యాంకుల నుంచి భద్రంగా డబ్బును తీసుకెళ్లి ఏటీఎంల్లో నింపాల్సిన ఉద్యోగే దాన్ని దొంగిలించాడు. సెక్యూరిటీ కళ్లు కప్పి పారిపోయిన ఆ ఉద్యోగి.. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేం�
Adireddy Vasu | వైసీపీ ఎమ్మెల్యేలపై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సెటైర్లు వేశారు. శ్వేతపత్రాల గురించి మాట్లాడమంటే.. శ్వేత ఎవరు అని అడిగే రకాలు అని ఎద్దేవా చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ �
మాజీ ఎంపీ మార్గాని భరత్పై రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విరుచుకుపడ్డారు. తన ప్రచార రథం దగ్ధం చేసేందుకు టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేసిందంటూ మార్గాని భరత్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు. భరత�
Margani Bharat | రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ బయటపడింది. మార్గాని భరత్ వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ కార్యకర్తే అని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నిందితుడ
Margani Bharat | మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథానికి దుండగులు నిప్పుబెట్టారు. రాజమహేంద్రవరం వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్ ఆఫీసులో ఉన్న ప్రచార రథాన్ని శనివారం రాత్రి దుండగులు తగులబెట�
AP News | ఏపీలోని రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో దారుణం జరిగింది. అష్టా చమ్మా ఆటలో తలెత్తిన వివాదం కారణంగా ఓ యువకుడిని స్నేహితులే హత్య చేశారు. కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపేశారు.
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధా�