సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్ల పందేలకు ప్రత్యేక స్థానం ఉన్నది. అక్కడ పలుచోట్ల జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి కొంత మందికే తెలుసు.
Dhavaleswaram | ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం (Dhavaleswaram) బరాజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 20.20 అడుగులకు చేరింది
ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక తీర్థయాత్ర రైళ్లను నడుపుతున్నది. వచ్చే నెల 19 న రాజమండ్రి నుంచి ఈ రైలు బయల్దేరి సామర్లకోట జంక్షన్, తుని, విశాఖపట్నం మీదుగా...
శర్వానంద్ (Sharwanand), రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.