వాన కాలం సీజన్ జిల్లాలో రోహిణీ కార్తెతోనే ప్రారంభం అవుతుంది. సాగు చేపట్టే రైతులు ఈ కార్తెలో నార్లు పోసి, ఆరుద్ర కార్తెలో పనులు ముమ్మరం చేస్తారు. ఇప్పటికే వాన కాలం సాగుకు అనువైన రోహిణి కార్తె కూడా పూర్తి �
హైదరాబాద్లో చాలా భవనాలకు ఫైర్ ఎన్వోసీలు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అమీర్పేటలోని మైత్రీవనం దగ్గర అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని శుక్రవారం రంగనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి
రాబోయే సీజన్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు త్వరగా చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. గోళ్లపాడులో గురువారం జరిగిన గ్రామసభలో క
వానకాలం సీజన్కు రైతులు సిద్ధమవుతున్నారు. పొలాలు దుకులు దున్నేందుకు సిద్ధం చేసుకునే సమయం ఆసన్నమైంది. రోహిణి కార్తెలో పడే వర్షాలతో దుక్కులు సిద్ధం చేసి, ఒకటి రెండు భారీ వర్షాలు పడగానే విత్తనాలు వేయాల్సి�
వానకాలం వస్తున్నదంటే నగర వాసులు వణికిపోతున్నారు. వరంగల్ లోతట్టు ప్రాంతా ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏటా నగ రం వరదల బారిన పడుతున్నా బల్దియా అధికారులు మాత్రం శాశ్వత ముంపు నివారణ పనులు చేపట్టడంలో వ
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు ఆలస్యం అవుతున్నాయి. జూన్ 4వ తేదీ నాటికి కేరళను నైరుతీ తాకనున్నట్లు ఇవాళ ఐఎండీ వెల్లడించింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి నైరుతీ రుతుపవనాలు కేరళను చేరాల్సి ఉంద
వానకాలం సీజన్ సమీపిస్తోంది. మరికొద్ది రోజుల్లో రైతులు సాగు పనుల్లో నిమగ్నమైపోతారు. విత్తనాలను నాటిన రైతులకు యూరియా తప్పనిసరి అవుతుంది. కానీ, ఖమ్మం జిల్లాలో యూరియా నిల్వలు మాత్రం లేవు. కాంగ్రెస్ సర్కార
వర్షాకాలం సమీపిస్తున్నది.. ఈసారి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నది.. ఈ తరుణంలో వరద కాలువ ద్వారా నీటి విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. గతేడాది భారీ వర్షాల కారణంగా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ సమీప�
మండలంలోని పోచారం ప్రాజెక్టుపై అంతులేని నిర్లక్ష్యం నెలకొన్నది. ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గతేడాది వర్షాకాలం ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు
‘వాన కాలం బోనస్ డబ్బులు ఇస్తరా.. ఇయ్యరా?.. ఇంకా ఎన్ని రోజులు మీ చుట్టూ తిరగాలి? రైతులంటే పిచ్చోళ్లలా కనిపిస్తున్నరా? మా డబ్బుల కోసం ప్రశ్నిస్తే రాజకీయం అంటరా? గొప్పల కోసం బోనస్ అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు మమ�
రాబోయే మూడు నెలల్లో వానకాలం సాగు ప్రారంభమవుతున్నందున ఎరువుల కొరత నివారణపై దృష్టిపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
వానకాలంలో మొదటి మూడు నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. గురువారం రాష్ట్రంలో యూరియా సరఫరా, అవసరాలపై మంత్రి తుమ్మలకు క�