ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి-44కు కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు.
వానకాలంలో వరుణుడు మొహం చాటేయడంతో అన్నదాతల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతున్నది. అదును దాటుతున్నా వర్షాలు కురియకపోవడంతో పంటలేసేందుకు సిద్ధం చేసిన దుక్కులు వెక్కిరిస్తున్నాయి. నాటేందుకు సిద్ధంగా ఉన్న న
తొలకరి వర్షం.. అదికూడా చిన్నపాటి వానకే బ్రిడ్జిని ఆనుకొని ఉన్న రోడ్డు కుంగిపోయి సైడ్బర్మ్లు కూలిపోయాయి. ములుగు జిల్లా మల్లంపల్లి మండలకేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గతేడాది వానకాలంలో జాతీయ రహదా
ఆ రైతుది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. అతడికి ఉన్నది మూడెకరాల పంట చేను. పత్తి పంట వేశాడు. కాలం కలిసిరాలేదు. పత్తి దిగుబడి రాలేదు. సర్కారు పంటను కొనలేదు. తేమ శాతం పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెట్టేసరికి చివరి�
కారుమబ్బులు.. వాన చిణుకులు.. చల్లని గాలులతో ఆహ్లాదకర వాతావరణం ఉండాల్సిన వానాకాలంలో పూర్తిగా ప్రతికూల పరిస్థితి కనిపిస్తున్నది. ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. భానుడు సెగలు కక్కుతున్నాడు. సూర్య ప్ర
సిద్దిపేట జిల్లాలో ఈ వానకాలంలో రైతులు పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. పొడి నేలల్లో ముందస్తుగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఇప్పటికే చాలా వరకు నల్లరేగడి భూముల్లో రైతులు పత్తి విత్తనాలు పెట్టారు. నైరు�
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వివిధ శాఖల అధికారులకు సూచించారు.
వానకాలం మొదలై 15 రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలకరి చినుకులు పలకరించలేదు. దీంతో వానమ్మ రాక కోసం అన్నదాత ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏటా మే నెల చివరి వారంలోనే ఒకట్రెండు భ�
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తిని సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 5.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి, సోయాబిన్, కంది, మక్క పంటలను సాగు చేస్తుండగా పత్తి 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు.
రైతులు ఆరుగాలం కష్టించి వడ్లు పండిస్తే కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో అన్నదాతలు అరిగో�