‘వాన కాలం బోనస్ డబ్బులు ఇస్తరా.. ఇయ్యరా?.. ఇంకా ఎన్ని రోజులు మీ చుట్టూ తిరగాలి? రైతులంటే పిచ్చోళ్లలా కనిపిస్తున్నరా? మా డబ్బుల కోసం ప్రశ్నిస్తే రాజకీయం అంటరా? గొప్పల కోసం బోనస్ అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు మమ�
రాబోయే మూడు నెలల్లో వానకాలం సాగు ప్రారంభమవుతున్నందున ఎరువుల కొరత నివారణపై దృష్టిపెట్టాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
వానకాలంలో మొదటి మూడు నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. గురువారం రాష్ట్రంలో యూరియా సరఫరా, అవసరాలపై మంత్రి తుమ్మలకు క�
సీమాంధ్ర పాలనలో కరువుతో అల్లాడిన పల్లెలు స్వరాష్ట్రంలో నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నా యి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో వాగులపై చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టడంతో ఎండాకాలంలోనూ జలక�
వానకాలంలో రైతులు పండించిన పత్తి పంటను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో యార్డుల్లో కొనుగోలు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏ, బీ మార్కెట్ యార్డులు ఉన్నాయి. పత్తిని కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ కాటన్ కా
ప్రతి ఏటా మాదిరిగానే వచ్చే వర్షాకాలంలో నగరవాసులకు మళ్లీ వరద ముంపు తప్పదా? అంటే నాలా పూడికతీత పనుల్లో అధికారుల పనితీరు చూస్తే నగరవాసికి ముంపు కష్టాలు తప్పేలా లేవనిపిస్తోంది. సమ్మర్ ప్రారంభమైన నాలా పూడి�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు గుప్పించింది. రైతులకు ప్రధానంగా పెట్టుబడి సాయం రూ.15వేలు, రైతుబీమా, రూ.2లక్షల్లోపు రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సాగుకు ఉచి
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానకాలంలో పత్తి, సోయా పంటలు అధిక వర్షాలతో నష్టపోగా.. మిగిలిన పంటలను విక్రయించగా పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. యాసంగి సాగు చేసి నష్టాన్
Farmers | వానకాలంలో రైతులు పండించిన ధాన్యంలో సగం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కనీసం ప్రభుత్వం నిర్దేశించుకున్న కొనుగోళ్ల లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. ఈ వానకాలంలో 148.01 లక్షల ట
రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఆందోళనబాట పట్టింది. రైతుల పంట దిగుబడులు కొనకపోవడంపై శుక్రవారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. వానకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధ
వానకాలం సీజన్లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. ఒక్క బస్తా కోసం రోజుల తరబడి తిరిగారు. సకాలంలో దొరకక దిగుబడులు నష్టపోయారు. ప్రస్తుతం అలాంటి భయమే వెంటాడుతున్నది. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ యూర
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం క్రస్ట్గేట్ల బిగింపు పనులు వచ్చే ఏడాది జూన్లోగా పూర్తి చేసేందుకు కర్ణాటకలోని తుంగభద్ర బోర్డు ఇంజినీర్లు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం డ్యాంలోని 19వ గేటు గత ఏడాది ఆగస్టులో డ్య�
ధాన్యం రైతులు అనుకున్న దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రకృతి విపత్తులు, యూరియా కొరత వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్�
వానకాలంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అంతంత మాత్రంగానే జరుగుతున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కేంద్రాలు ప్రారంభించలేదు. అక్కడక్కడా కొనుగోళ్లు జరుగుతున్నా ధాన్యాన్ని మిల్లింగ్ చేస�
వానకాలం అధిక వర్షాలు కురవడంతో పాటు తుపాన్తో ఎడతెరపి లేని వానలు కురిసి అనేక పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం విభిన్న పంటల సాగుకు ప్రసిద్ధి. ఈ మండలంలో రైతులు సో�