యూరియా కోసం అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు. వానకాలం సీజన్ ప్రారంభం నుంచీ అవే ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీచేయలేక చోద్యం చూస్తున్నది. పంటలను కాపాడుకునే ఉద్దేశంతో తెల్లవారుజాము
నగల్లో పూల డిజైన్లు కనిపించడం, ప్రత్యేక సందర్భాల్లో మెడలో పూలహారం వేసుకోవడం మనకు తెలిసిన సంగతులే. కానీ ఆభరణాల్లో పండ్ల రూపాలు కనిపించడం చాలా అరుదు. ప్రకృతిలో ఒకదానికొకటి ముడి వేసుకుని ఉండే పూలూ పండ్లను �
వానకాలం సీజన్లో వరి పంట సాగు చేసుకున్న రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదురోవాల్సిన పరిస్థితి ఎదురైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. యూరియా సంచుల కో సం శు క్రవారం తెల్లవారు జామ�
వానాకాలం (Rainy season) వర్షం పడుతుంటే మొక్కజొన్న (Makka jonna) కంకులు కాల్చుకొని వేడివేడిగా తినాలనిపిస్తుంది. అలా తింటుంటే ఆ మజానే వేరు. మొక్కజొన్న కంకులు రుచిగా ఉండటమే కాదు, ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. మొక్కజొన్న గ�
కర్షకులకు యూరియా కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వానాకాలం సీజన్లో పంటల సాగును పండుగలా సాగిద్దామనుకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. పంట కాలానికి సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో చేతికి తగ�
వానకాలం సీజన్లో రైతులకు యూరియా ఇక్కట్లు అంతాఇం తా కాదు. ప్రభుత్వం కాళేశ్వరం జలాలను తీసుకురాకపోయినప్పటికీ సకాలంలో వర్షాలు పడడంతో సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా నాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఐదారు రోజులుగ�
అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడి..దళారులకు పెద్దఎత్తున యూరియా తరలిస్తూ సాధారణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని టీఆర్ఎస్ నేత, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అ�
వానకాలం వచ్చిందంటే గోదావరి ముంపు ప్రాంతవాసులను ‘వరద భయం’ వెంటాడుతున్నది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ‘గుండెలు గుబేల్' అంటుంటాయి. ఎందుకంటే ప్రతి యేటా వరద కష్టాలు తప్పడం లేదు. కొన్ని ఏళ్లుగా జూలై నెల
Medical Camps | వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జితేంద్ర రెడ్డి కోరారు.
ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు.
వర్షాకాలం పూర్తయ్యేంతవరకు మూడు నెలలపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు డెంగ్యూ , మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ తెలిపారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కొంతమంది శుభ్రత పేరుతో పదే పదే హ్యాండ్వాష్ లిక్విడ్తో చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇంట్లో దుర్వాసనను పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. అంతేకాదు, ఫ్లోర్ కీనర్స�