నడిగడ్డ తలాపున కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా వానకాలంలో జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుతో పాటు ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి, జములమ్మ రిజర్వాయర్లు నిండుగా ఉన్నా వరి సాగుపై ప�
వర్షాకాలంలోనూ అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు అవస్థలుపడుతున్నారు. విద్యుత్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడుపోతుందో.. తెలియక సతమతమతమవుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో తాము ఎలా పనిచేసుక�
చిన్నపాటి వాన కురిసినా.. వీధులన్నీ బురదమయం అవుతాయి. ఆ బురద, మురుగునీటిలో నడిస్తే.. పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. చర్మం పొట్టు ఊడటం, దురద లాంటి సమస్యలూ చుట్టుముడతాయి.
పుడమి పులకించింది.. రైతాంగం మురిసింది.. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తడిసి ముద్దయింది. మంగళవారం మొదలైన వాన బుధవారం రోజంతా కొనసాగింది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లగ�
మెదక్ జిల్లాలో ఈసారి ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం లేదు. బుధవారం కురిసిన వర్షపాతం మిల్లీమీటర్లలో నమోదైన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేటలో 8.6ఎం.ఎం, రేగోడ్లో 8.
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఈ వానకాలం సకాలంలో కురువని రైతులు ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్న తరుణంలో గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు
వర్షాకాలం పిల్లలకు ఎంతో ఇష్టమైన సీజన్ అయినప్పటికీ, ఇదే సమయంలో అనేక అంటువ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. అధిక తేమ, నిల్వ నీరు, కలుషిత ఆహారం, కలుషిత తాగునీరు, ఎక్కువసేపు ఇంట్లో గడపడం వంటి కారణాల వల్ల వైరస్ల�
వానకాలం కలిసిరాక అన్నదాతలు ఆగం అవుతున్నారు. కాలం ప్రారంభమై నెల రోజులు దాటినా వరుణుడు కరుణించడం లేదు. ఆరంభంలో కొంత కురిసినప్పుడు రైతులు కొందరు విత్తనాలు విత్తారు. అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు
రైతు కండ్లల్లో ఇప్పుడు ఒక్కటే ఆశ.. ఒక పెద్ద వాన పడితే చాలు అని. వానకాలం షురూ అయి నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వానలు కురువలే. దీంతో రైతులు దిగాలుగా ఉన్నారు. మొగులు దిక్కు కండ్లు కాయలు కాసేలా చూస్తూ.. వాన�
భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది పత్తిసాగు ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు అధిక వర్షాలు పడి పత్తి పంటలను నష్టపోయిన రైతులు.. ఈ ఏడాది వానల్లేక ఆందోళన చెందుతున్నారు. ఈ సమయానికి జిల్లావ్యాప్తంగా వందశాతం పత్తి పంట వ�
నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. దీంతో వర్షం పడుతున్న సమయంలో సెల్లార్లు నీటితో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో�
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు భయంతో వణికిపోతుంటే..కాంట్రాక్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, రహదారులను జలమయం కాకుండా చూడాల్సిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు కాస్�
వర్షాకాలం ప్రారంభమై నెల పూర్తయింది. అయినా ఆశించిన వర్షాలు లేక సాగు భూములు బీళ్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. పొలాల్లో వరి నాట్లు, వొడ్లు చెక్కుడు, పత్�
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి-44కు కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు.