ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఈ వానకాలం సకాలంలో కురువని రైతులు ఆరు తడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్న తరుణంలో గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు
వర్షాకాలం పిల్లలకు ఎంతో ఇష్టమైన సీజన్ అయినప్పటికీ, ఇదే సమయంలో అనేక అంటువ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. అధిక తేమ, నిల్వ నీరు, కలుషిత ఆహారం, కలుషిత తాగునీరు, ఎక్కువసేపు ఇంట్లో గడపడం వంటి కారణాల వల్ల వైరస్ల�
వానకాలం కలిసిరాక అన్నదాతలు ఆగం అవుతున్నారు. కాలం ప్రారంభమై నెల రోజులు దాటినా వరుణుడు కరుణించడం లేదు. ఆరంభంలో కొంత కురిసినప్పుడు రైతులు కొందరు విత్తనాలు విత్తారు. అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు
రైతు కండ్లల్లో ఇప్పుడు ఒక్కటే ఆశ.. ఒక పెద్ద వాన పడితే చాలు అని. వానకాలం షురూ అయి నెల రోజులు దాటినా ఆశించిన స్థాయిలో వానలు కురువలే. దీంతో రైతులు దిగాలుగా ఉన్నారు. మొగులు దిక్కు కండ్లు కాయలు కాసేలా చూస్తూ.. వాన�
భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది పత్తిసాగు ప్రశ్నార్థకంగా మారింది. నిరుడు అధిక వర్షాలు పడి పత్తి పంటలను నష్టపోయిన రైతులు.. ఈ ఏడాది వానల్లేక ఆందోళన చెందుతున్నారు. ఈ సమయానికి జిల్లావ్యాప్తంగా వందశాతం పత్తి పంట వ�
నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. దీంతో వర్షం పడుతున్న సమయంలో సెల్లార్లు నీటితో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో�
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు భయంతో వణికిపోతుంటే..కాంట్రాక్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, రహదారులను జలమయం కాకుండా చూడాల్సిన ‘మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు కాస్�
వర్షాకాలం ప్రారంభమై నెల పూర్తయింది. అయినా ఆశించిన వర్షాలు లేక సాగు భూములు బీళ్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం కుదేలైంది. పొలాల్లో వరి నాట్లు, వొడ్లు చెక్కుడు, పత్�
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి-44కు కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు.
వానకాలంలో వరుణుడు మొహం చాటేయడంతో అన్నదాతల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతున్నది. అదును దాటుతున్నా వర్షాలు కురియకపోవడంతో పంటలేసేందుకు సిద్ధం చేసిన దుక్కులు వెక్కిరిస్తున్నాయి. నాటేందుకు సిద్ధంగా ఉన్న న
తొలకరి వర్షం.. అదికూడా చిన్నపాటి వానకే బ్రిడ్జిని ఆనుకొని ఉన్న రోడ్డు కుంగిపోయి సైడ్బర్మ్లు కూలిపోయాయి. ములుగు జిల్లా మల్లంపల్లి మండలకేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గతేడాది వానకాలంలో జాతీయ రహదా
ఆ రైతుది చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. అతడికి ఉన్నది మూడెకరాల పంట చేను. పత్తి పంట వేశాడు. కాలం కలిసిరాలేదు. పత్తి దిగుబడి రాలేదు. సర్కారు పంటను కొనలేదు. తేమ శాతం పేరుతో ప్రభుత్వం కొర్రీలు పెట్టేసరికి చివరి�