రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్ తొలినాళ్లలో తొలకరికి వర్షాలు కురవలేదు. జూన్, జూలై నెలల్లోనూ తీవ్రమైన ఎండలు కొట్టాయి. ఇక ఆ తరువాత మొదలైన వర్షాలు విరామం లేకుండా కురుస్తూ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతల కష్టాలకు అంతే లేకుండాపోయింది. ప్రకృతికి ఎదురీది... సర్కార్ యూరియా ఇవ్వకపోయినా వడ్లు పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వానకాలం వరి కోతలు ఊ�
పత్తి రైతు కుదేలవుతున్నాడు. వరుసగా కురుస్తున్న వర్షాలు కోలుకోకుండా చేస్తున్నాయి. అధిక వర్షాలతో పంట చేతికొచ్చే సమయంలో కళ్లెదుటే పూత రాలిపోతున్నది. రంగు మారి, కాయ మురిగి పోతుండడంతో అన్నదాతలు కన్నీరు పెడ్�
బీఆర్ఎస్ హయాం లో పార్టీలకు అతీతంగా నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇప్పుడు అధికార పార్టీ హస్త ముద్రికలతో నడుస్తోంది. కొన్ని ప్రాంతా ల్లో మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి హాకా, మ్యాక్స్ పేరుతో కొత
రైతులు సాగు చేస్తున్న పంటల లెక్క తప్పుతోంది. ఏ ఏడాదికి ఆ ఏడాది పక్కాగా చేపట్టాల్సిన పంటల నమోదు (క్రాప్ బుకింగ్) ప్రక్రియపై వ్యవసాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వానకాలం సీజన్ పూర్తిక�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మక్క రైతులకు కష్టాలు తప్పడం లేదు. రెండేళ్లుగా మక్కల కొనుగోళ్లపై ప్రభుత్వం చేతులెత్తేస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు.
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. డైపర్లు వాడటం తప్పనిసరిగా మారింది. అయితే, వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇది.. చిన్నారుల్లో ర్యాషెస్ రావడానికి కారణం అవుతుంది.
వానకాలం వచ్చిందటే ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు రెండు రాష్ర్టాల వాహనచోదకులు, పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో భారీ వర్షాలు కురిస్తే వరద
సెప్టెంబర్ నెలలో విస్తారంగా కురిసిన వానలు ఈ సీజన్లో రైతులు సాగుచేసిన పత్తి, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారింది. సీజన్ ప్రారంభంలో కొంత తక్కువగా వర్షపాతం నమ
వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన నిధుల విడుదలపై సివిల్ సప్లయ్కి కాంగ్రెస్ సర్కారు మొండి చేయి ఇచ్చినట్టు తెలిసింది. నిధులకు సంబంధించి పౌర సరఫరాలశాఖ అధికారులు ప్రభుత్వాన్ని సంప్రదించగా నయా పైసా కూడ�
ఈ వానకాలం సీజన్లో గోదావరి నది నాలుగోసారి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని కందకుర్తి గ్రామాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, ఫైఠాన్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతోపాటు న
వర్షాకాలంలో భారీ వర్షాలకు నాలా పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురవుతుంటాయి. ప్రతి ఏడాది ఎండాకాలంలోనే నాలాల పూడికతీత కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరవుతాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఆ పనులన్నీ పూర్తి చ�
సెప్టెంబర్ వచ్చేసింది! అంటే.. వానలతోపాటు ఉష్ణోగ్రతలూ తగ్గుతాయి. ఈ క్రమంలో రాబోయే చలికాలం కోసం పెరటి తోటలను సిద్ధం చేసుకోవాలి. వింటర్కు తగ్గట్టుగా కొత్త రకం కూరగాయలు, ఆకు కూరలను పెంచుకోవాలి.
వర్షాకాలంలో వాతావరణం ఎప్పుడూ తేమగా ఉంటుంది. ఇది అనారోగ్యంతోపాటు అందాన్నీ దెబ్బతీస్తుంది. చూసీచూడనట్లుండే చిన్నచిన్న తప్పులే.. పెద్దపెద్ద సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా.. ముఖవర్చస్సుపై ప్రతికూల ప్రభావ
వర్షాకాలం అంటేనే లేనిపోని రోగాలు, ఇన్ఫెక్షన్లు పలకరిస్తుంటాయి! వాటిబారిన పడకుండా ఉండాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. ఇంట్లో ఉండే సాధారణ పదార్థా�