ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ ఉండగా, మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. సుమారు అర గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి వరద పోటెత్తింది.
రానున్న మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశమున్నదని అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో వడగ�
విశ్వావసునామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని బీసీ సంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు.
Peddapalli | మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది అన్నదాత పరిస్థితి. పంటలకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక కండ్లు కాయలు కాచేలా చూస్తున్న తరుణంలో అకాల వర్షం అన్నదాతను ఒక్కకుదుపు కుదిపేసింది.
Shabad | షాబాద్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. శుక్రవారం కురిసిన వడగళ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్థంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పు రేకులు లే�
Drainage Water | చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సాయినగర్లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రహదారులలో డ్రైనేజీ మురుగునీరు ఏరులై పారుతుండటంతో కాలనీవాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Sunke Ravishankar | చొప్పదండి నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 వేలు నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశా�