రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్కుమార్ గుప్తా రైల్వే అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ప్రత్యేక రైలులో విజయవాడ నుంచి మధిర రైల్
రాష్ట్ర సర్కారు పల్లెలు, పట్టణాలను ‘స్వచ్ఛ’ంగా తీర్చిదిద్దుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా చేపడుతుండగా, సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది.
ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం దాదాపు పది �
సైనిక నియామకాల కోసం కేంద్ర సర్కారు కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్' పథకం యువతలో ఆందోళనలకు ఆజ్యం పోసింది. అన్ని రాష్ర్టాలూ నిరసనలతో అట్టుడుకుతుండగా, ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాపైనా పడింది. సికింద్రాబాద్ ఘటన నేపథ
Security | అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష�
ప్రధాని మోదీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతనే ఉండదు. రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టుల్లా మార్చేస్తానని చెప్పి ఎనిమిదేండ్లయింది. ఇప్పుటికీ దేశంలోని మెజారిటీ రైల్వే స్టేషన్లు బర్ల కొట్టాలకంటే దరిద్రంగా దర్శ�
స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్న డ్రీమ్ఫోక్స్ సంస్థ ఐదు రైల్వే స్టేషన్లలో లాంజ్ సర్వీసులు అందించే కాంట్రాక్ట్ దక్కించుకున్నది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ఎర్నాకులం, మదురై రైల్వే స�
చండీగఢ్: బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానాలోని రేవారితో సహా సుమారు 8 రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేయనున్నట్లు కేంద్ర, రా�
ఉల్లంఘిస్తే 500 జరిమానా: రైల్వే న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన అమలును రైల్వే బోర్డు మరో ఆర్నెల్లు పొడిగించింది. కరోనా దృష్ట్యా విధించిన ఈ నిబంధన గడువు అక్టో�
ఢిల్లీ ,జూన్ 20: రైల్వే స్టేషన్లలో ప్రజలకువైఫైసౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్ఫామ్ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్