నాగర్సోల్ నుంచి నర్సా పూర్ వెళ్తున్న నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైలులో బుధ వారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. జనగామ జిల్లా నష్కల్-పెండ్యాల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలును ఆపి ఐ�
అనేక సామాజిక-ఆర్థిక నేరాలకు పేదరికమే మూలం. పేదరికం మనిషితనాన్ని దిగజారుస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మానవతనే మంట గలుపుతుంది. ఇటీవల రాష్ట్రంలో బయటపడిన చిన్నపిల్లల అక్రమ రవాణా ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ.
ప్రయాణికులకు మరింత చేరువ కావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కార్యాచరణ చేపట్టింది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అలవాట్లు, అవసరాలు, జీవనశైలిలో గణనీయమైన మార్పు చోటు చేసుక
వేసవిలో ప్రయాణికుల కోసం రైల్వేస్టేషన్లలో వాటర్ కూలర్లు ఏర్పాటు చేసినట్టు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. రైల్వే నెట్వర్క్ పరిధి వరకు ఉన్న రైల్వేస్టేషన్లలో పోర్టబుల్ డ్రింకిం�
దక్షిణ మధ్య రైల్వేజోన్ ఆధ్వర్యంలో మమ్మాడ్, ముద్కేడ్, డోన్ తదితర రైల్వేస్టేషన్ల మధ్య వందశాతం విద్యుద్దీకరణ పనులను పూర్తి చేసినట్టు శుక్రవారం రైల్వే అధికారులు వెల్లడించారు.
మోటుమర్రి-విష్ణుపురం రైల్వేస్టేషన్ల మధ్య డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు గురువారం వెల్లడించారు.
రైల్వే నిర్వహణ, పలు కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు గురువారం ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. దాండ్ - నిజామాబాద్, నిజామాబాద్ - పందాపూర్ స్టేషన్ల మధ్య రెండు రైళ్లను పాత ట
మోదీ సెల్ఫీబూత్' వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. బూత్ల ఏర్పాటుకైన ఖర్చుపై సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారమిచ్చిన సీనియర్ అధికారిపై బదిలీ వేటు పడింది.