స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్న డ్రీమ్ఫోక్స్ సంస్థ ఐదు రైల్వే స్టేషన్లలో లాంజ్ సర్వీసులు అందించే కాంట్రాక్ట్ దక్కించుకున్నది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ఎర్నాకులం, మదురై రైల్వే స�
చండీగఢ్: బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానాలోని రేవారితో సహా సుమారు 8 రైల్వే స్టేషన్లను బాంబులతో పేల్చి వేయనున్నట్లు కేంద్ర, రా�
ఉల్లంఘిస్తే 500 జరిమానా: రైల్వే న్యూఢిల్లీ: రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన అమలును రైల్వే బోర్డు మరో ఆర్నెల్లు పొడిగించింది. కరోనా దృష్ట్యా విధించిన ఈ నిబంధన గడువు అక్టో�
ఢిల్లీ ,జూన్ 20: రైల్వే స్టేషన్లలో ప్రజలకువైఫైసౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్ఫామ్ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్
గువహటి : కొవిడ్-19 పరీక్షలను తప్పించుకునేందుకు అసోంలోని జాగిరోడ్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 500 మంది ప్రయాణీకులు పారిపోయారు. కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణీకుల�
దేశంలోని 6 వేల రైల్వే స్టేషన్లలో ఇండియన్ రైల్వే ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఝార్ఖండ్లోని హజారిబాగ్ టౌన్లో శనివారం ఫ్రీ వైఫై సేవలు ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు �