snake like bridge | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ (Bhopal)లో నిర్మించిన 90 డిగ్రీల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (90 degree flyover) దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఈ వంతెనపై పెద్ద ఎత్తున
ఫతేనగర్ ఫ్లైఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) కు అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
కాగజ్నగర్- సిర్పూర్ ప్రధాన రహదారి మధ్యలో వేంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం ఎనిమిదేండ్లుగా కొనసాగుతూనే ఉంది. 2016లో కేసీఆర్ సర్కారు ఈ పనులు ప్రారంభించగా, నిమ్మలంగా మేల్కొన్న అటవీశాఖ అన�
బోనకల్లు మండల కేంద్రంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోంది. ఇక్కడి రహదారులపై రాకపోకలు సాగించడం ప్రమాదభరితంగా ఉంటోంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. మండల కేంద్రంలోని జంక్షన్లో �
మండల కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 13 మంది కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఎంపీ బండి సంజయ్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. అభివృద్ధి విషయంలో ఇంకెన్నాళ్లీ అసత్య ప్రచారం. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి’ అని కరీంనగర మేయర్ యాదగిరి సునీల్రావు సూచించారు.
తొమ్మిదేళ్ల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కరీంనగర్-మంచిర్యాల ప్రధాన రహదారి తీగలగుట్టపల్లి రైల్వే ట్రాక్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాబోతున్నది. 126.74 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ముహ�
కరీంనగర్లోని తీగలగుట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు సంబంధించి టెండర్లు సోమవారం ఖరారయ్యాయని, పనులు కూడా వెంటనే ప్రారంభం కానున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ వెల్ల
రవాణా సౌకర్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రహదారుల విస్తరణపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్నా, ఇక్కడి ప్రగతి పనులపై ఉద్దేశపూర్వకంగా �
రైతులకు ఇచ్చిన పసుపు బోర్డు హామీని నెరవేర్చని ఎంపీ అర్వింద్ తీరు మరోసారి ప్రస్ఫుటమైంది. మాధనగర్ ఆర్వోబీ విషయంలో కనీసం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు.
Railway Over Bridge | తెలంగాణ రాష్ట్రంలో 4 ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి) ల నిర్మాణానికి రూ. 404.82 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ నాలుగు ఆర్వోబీల నిర్మాణానికి
Jadcherla | జిల్లా పరిధిలోని జడ్చర్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జడ్చర్లలోని గాంధీ చౌరస్తా వద్ద రైల్వే పనులతో ప్రత్యామ్నాయ దారిని మూసివేశారు. దీంతో జడ్చర్ల నుంచి