పండుగ వేళల్లో రాకపోకలు సాగించే వారి కోసం రైల్వే శాఖ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లో తిరుగు ప్రయాణాల టికెట్లపై 20 శాతం రాయితీ ఇవ్వనుంది.
వీఐపీలు, రైల్వే సిబ్బంది, అత్యవసర వైద్య సదుపాయం కోసం ప్రయాణించాల్సిన వారికి కేటాయించే ఎమర్జెన్సీ కోటాకు (ఈక్యూ) సంబంధించిన నిబంధనలను రైల్వే శాఖ మార్పులు చేసింది.
రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీ( రైల్వే ఓవర్ బ్రిడ్జ్) లను నిర్మించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రయాణికులకు గేట్లు శాపంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గేట్ల వద్ద 30 నుంచి 40 నిమిష�
Indian Railways | రైల్వే సేవల కోసం నానా రకాల యాప్లను ఉపయోగించలేక, వాటి లాగిన్, పాస్వర్డ్ వివరాలను గుర్తుపెట్టుకోలేక సతమతమవుతున్నారా? అయితే, ఈ ఇబ్బందులకు రైల్వే శాఖ తెరదించింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అన్న�
రైలు టికెట్ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి టికెట్ చార్జీలను కిలోమీటరుకు 1 పైసా వంతున, అన్ని ఏసీ తరగతుల టికెట్ చార్జీలను కిలోమీటరుకు 2 పైసల వంతున రైల్వే శాఖ ప�
ప్రయాణికుల సౌకర్యార్థం..8 గంటల ముందుగా రైల్వే రిజర్వేషన్ జాబితాను విడుదల చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. దశల వారీగా దీనిని దేశమంతటా అమలుజేయబోతున్నట్టు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. కాగా, జూలై 1 నుంచి ఐఆ�
ఆధార్ ధృవీకరణ పొందిన యూజర్లకు మాత్రమే తత్కాల్ రైలు టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది.
రైల్వే సేవలన్నింటినీ ఒకే డిజిటల్ వేదిక ద్వారా అందించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ‘స్వరైల్' పేరుతో సరికొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. సెంటర
ఏసీ కోచ్ల సీట్లను భర్తీ చేయడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళికను రచించింది. ఒకవేళ ఏసీ కోచ్లలో సీట్లు ఖాళీ ఉంటే వాటిని స్లీపర్ క్లాస్ ప్యాసింజర్లతో (అప్గ్రేడ్ విధానం ద్వారా) భర్తీ చేయనున్నది.
ఢిల్లీ రైల్వే స్టేషన్ లాంటి తొక్కిసలాట ఘటనలు భవిష్యత్తులో జరగకూడదని రైల్వే శాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా 60 ప్రధాన స్టేషన్లలో శాశ్వత బయట వేచి ఉండే ప్రాంతాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది.
రవాణా రంగంలో భారత్ సరికొత్త విప్లవాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. అందుకోసం తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను సిద్ధం చేసుకున్నది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐ�
గత వారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనపై కేంద్రం, రైల్వే శాఖపై బుధవారం ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోచ్ల సామర్థ్యానికి మించి రైల్వే శాఖ టికెట్లన