Harsimrat Kaur Badal | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) చేసిన ప్రసంగాన్ని శిరోమణి అకాలీదళ్ (SAD) ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్
Amit Shah : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభ్యంతరం తెలిపారు.
Loksabha: ప్రధాని మోదీ ముందు స్పీకర్ ఓం బిర్లా తలవంచినట్లు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ ఎన్నిక జరిగిన రోజున ఆ ఘటన జరిగినట్లు చెప్పారు. పోడియం వ�
Priyanka Gandhi : విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం తన లోక్సభ ప్రసంగంలో ఎక్కడా హిందువులను అవమానించలేదని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.
NEET Issue : నీట్ పరీక్ష లోటుపాట్లపై మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో విమర్శలు గుప్పించారు. నీట్ విద్యార్ధులు పరీక్ష కోసం ఏండ్ల తరబడి సన్నద్ధమయ్యారని, వారి కుటుంబం విద్యార్ధులకు ఆర�
Rajnath Singh: ఎవరైనా అగ్నివీర్ చనిపోతే, ఆ కుటుంబానికి కోటి నష్టపరిహారం ఇస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లోక్సభలో మంత్రి రాజ్నాథ్ మాట్లాడుతూ.. తప్పుడు ఆరోపణలతో సభను రాహుల్ �
PM Modi: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన ప్రసంగంలో హిందువులపై వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై అటాక్ చేసిన ఆయన.. భయం, ద్వేషం, అబద్దాలు వ్యాప్తి చేయడం హిందూ మతం కాదు అని అన్నారు. ఆ సమ
Rahul Gandhi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం లోక్సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
Lok Sabha | లోక్సభ (Lok Sabha) సమావేశాలు ఐదో రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. నీట్ అంశంపై చర్చ (NEET discussion) చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) ఒప్పుకోకపోవడంతో సభ నుంచి ప్రతిపక్ష ఎం
Anurag Thakur: ఏ బాధ్యత లేకుండా రాహుల్ గాంధీ ఇన్నాళ్లూ అధికారాన్ని ఎంజాయ్ చేసినట్లు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఇవాళ మాట్లాడుతూ.. ఇప్పుడు రాహుల్ గాంధీకి అధికారంతో పాటు బాధ్యత కూడా వ�
ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాహుల్ గాంధీని అశోక్నగర్కు పిలిపించి మ�
కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్న నేతలకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీ ఫాంపై గెలిచిన అభ్యర్థులకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో స్థానం లభిస్తుందని స్పష్�
పదేండ్లుగా ప్రతిపక్షంలో మగ్గాం. లక్కీగా ఇన్నాళ్లకు అధికారం వచ్చింది. అధికారం పోతుందనే అవేశంలో ఎన్నో అంటుంటాం. మాట్లాడుకుందాం... ఢిల్లీకి రండి అంటే వెళ్లా. అక్కడ వారేమో సీఎంను కలువమన్నారు.
తెలంగాణలో సామాజిక న్యాయం సాక్షాతారం కావాలంటే పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకే అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు.