స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో 20న కలెక్టరేట్ల ము ట్టడి చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, జా తీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తె�
Telangana | కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తక్షణమే కులగణన నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్�
Wrestlers | భారత స్టార్ రెజ్లర్లు (Wrestlers) వినేశ్ ఫోగట్ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia) కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంల
పార్టీలు మారే ఎమ్మెల్యేలకు పింఛన్ రద్దు చేస్తూ హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కార్ అసాధారణమైన చట్టం తెచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద సభ్యత్వం కోల్పోయినవారికే ఇది వర్తిస్తుంది. అయ�
హైడ్రా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నది. పెద్దల భవనాల కూల్చివేతతో మొదలైన హైడ్రా బుల్డోజర్ ఇప్పుడు సామాన్య జనంపైకి దూసుకురావటంతో పార్టీలో చర్చనీయాంశమైంది.
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ కంటే మెరుగైన వ్యూహకర్త అని.. ఆలోచనాపరుడని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా అన్నారు. రాహుల్కు కాబోయే ప్రధానికి �
Rahul Gandhi | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ, త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బాధ్యతలను అదిరోహించబోతున్న జై షాపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవలే కుంభవృష్టితో తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వయనాడ్ కోసం విరాళం ప్రకటించారు.
JK Assembly Elections : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార సన్నాహాలు ముమ్మరం చేసింది. భారత చరిత్రలో తొలిసారి జమ్ము కశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తిని లాగేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష �
Karnataka | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్ జర్నలిస్ట్తో పాటు దేశానికి ఓ న్యూస్పోర్ట్కు చెందిన ఉద్యోగిపై బెంగళూరు పోలీసులు �
DTC Workers : దేశ రాజధానిలో డీటీసీ బస్ డ్రైవర్లు, కండక్టర్లు దుర్భర పరిస్ధితి ఎదుర్కొంటున్నారని, వారికి సామాజిక భద్రత, నిలకడతో కూడిన ఆదాయం, శాశ్వత ఉద్యోగం వంటివి లేవని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయనకు ఢిల్లీ నుంచి అండదండలు అందడం లేదని సమాచారం.