కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్షనాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) వయనాడులో పర్యటించనున్నారు. సోదరి ప్రియాంకా గాంధీతో (Priyanka Gandhi) కలిసి ఢిల్లీ నుంచి వరద బాధిత వయనాడుకు ఆయన బయల్దేరారు.
లోక్సభలో ‘కుల’ వివాదం ముదురుతున్నది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మంగళవారం బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బడ్జెట్పై రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ ఇచ�
Sudhanshu Trivedi : రాహుల్ గాంధీ పార్లమెంట్లో పదేపదే కులం ప్రస్తావన తీసుకురావడంపై కాంగ్రెస్ ఎంపీ లక్ష్యంగా కాషాయ పార్టీ తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం, పార్టీ మ్యానిఫెస్టోను అటకెక్కించటంలో ప్రధాని మోదీ మార్గంలో దూసుకెళ్తున్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ
Prahlad Joshi | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హాని తలపెట్టేలా చక్రవ్యూహాన్ని నిర్మించిందని, ఆ చక్రవ్యూహాన్ని తాము ఛేదిస్తామని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర
Rahul Gandhi | వయనాడ్ (Wayanad) లో కొండచరియలు (Landslides) విరిగిన పడిన ఘటనను కాంగ్రెస్ ఎంపీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ (Lok Sabha) లో లేవనెత్తారు. కొండచరియలు విరిగిపడి 70 మందికిపైగా మరణించారని, బాధితులను కేంద్ర
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Rahul Gandhi | ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బేస్మెంట్లో నీటి ఎద్దడి కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతికి సంత�
కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేస్తామని నిరుద్యోగ యువకులు ప్రకటించారు. పలువురు నిరుద్యోగులు శనివారం హైద�
Rahul Gandhi | లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వీధిలో చెప్పులు కుట్టే కొట్టు దగ్గర ఆగారు. ఆ కొట్టు ముందు కూర్చ�