కాంగ్రెస్కు అధికారమిచ్చిన పాపానికి తెలంగాణను అదానీకి అప్పగించాలని చూస్తే సహించబోమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే త�
KTR | హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ-సెబీ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులిచ్చిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకడ�
కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ చెప్తున్న ‘నారీ న్యాయ్' ఎక్కడ అమలవుతున్నదని న�
సుంకిశాల గోడ కూలిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రమాదం జరిగి 10 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుక
Sunitha Rao | జాతీయ స్థాయిలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘నారీ న్యాయ్' పేరుతో మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసేందుకు ప్రయత్నిస్తుండగా, తెలంగాణలో మాత్రం అందుకుభిన్నమైన వాతావరణం నెలకొన్నదని మహిళా కాం�
Kangana Ranaut | రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్రముఖ బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగన రనౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి అని ఆరోపించారు.
సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనపై అక్కడి తెలంగాణ ఎన్నారైలు, టీకాంగ్రెస్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎంగా అమెరికా పర్యటనకు వచ్చిన రేవంత్రెడ్డి.. తెలంగాణ ఎన్నారైల�
అదానీ విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నదని, దీనిపై సమాధానం ఉన్నదా? అని కాంగ్రెస్ లోక్సభా పక్షనేత రాహుల్గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్�
Rahul Gandhi | అదానీ గ్రూపు సంస్థల్లో పెట్టుబడులపై హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత నేత రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరసత్వం కేసులో కాపాడుతున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి శనివారం హెచ్చరించారు.
కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు.
ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకు పోయిన వయనాడులో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు. వరణుడు సృష్టించిన విలయాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ, పునరావాస చర్యలను సమ�