KTR | సీఎం రేవంత్ హింసించే రాజు పులకేశిలా తయారైండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనకు కేటీఆర్ సోమవ
‘మేం అధికారంలోకి వస్తే రాష్ట్ర గతిని మార్చేస్తాం’.. అంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎడాపెడా హామీలు గుప్పించింది. ఆరు గ్యారెంటీలంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టింది.
ఇంకేముంది బీఆర్ఎస్ పనైపోయింది. అందరూ మా వైపు వచ్చేస్తున్నారు. ఖేల్ ఖతం దుక్నం బంద్' అంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. వారన్నట్టే ఓ పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జారుకు�
Professor Haragopal | అన్ని విషయాల్లో దేశానికి ఒక రోల్ మాడల్గా, ప్రామాణికంగా ఉండాల్సిన తెలంగాణలో పౌరహకులు, చట్టబద్ధపాలన, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేవి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జాతీయ అవసరమని పౌ
Rahul Gandhi- Stock Market | స్టాక్ మార్కెట్లు ‘స్పేస్ ఆఫ్ రిస్క్’ అని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఒక్కరోజే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేష�
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఢిల్లీలో ఓ బార్బర్ షాప్ (Barber Shop) కు వెళ్లారు. అక్కడ షేవింగ్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా తనకు షేవింగ్ చేసిన అజిత్ అనే బార్బర్త
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీలోని ఈ పరిణామాలను తాను జీర్ణించుకోలేకపోతున్నానన�
కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ�
‘కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నమని పీసీసీ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించిండు.. ఇప్పుడు రాయితో కొట్టాల్సింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలనా? లేక వారిని ప్రోత్సహి
పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్, రాహుల్గాంధీ ఎప్పుడూ వ్యతిరేకమేనని, రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.
కేరళలోని వయనాడ్ లోక్సభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ వేశారు. తొలిసారిగా క్రియాశీల రాజకీయాల్లో నేరుగా పోటీ చేస్తున్న ఆమె నామిన
Rahul Gandhi | దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్సభ నియోజకవర్గం వాయనాడ్ అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ అన్నారు. వాయనాడ్లో ప్రియాంకాగాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కో�