Congress Party | మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అదే సమయంలో జార్ఖండ్లో ఇండియా కూటమి భాగస్వామి జేఎంఎం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ రెండ
Rahul Gandhi | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుక�
AP Minister Satyakumar | మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్దాలతో ప్రచారం చేసి ఓటమిపాలైన రాహుల్గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
Priyanka Gandhi | కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అ
Priyanka Gandhi: అన్న రికార్డును చెల్లి బ్రేక్ చేసింది. వయనాడ్ లోక్సభ స్థానం కోసం జరిగిన ఉప ఎన్నికలో.. ప్రియాంకా గాంధీ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3.65 లక్షల మెజారిటీ రాగా, ఇప్పుడు ఆ మైలుర
Priyanka gandhi | కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఆమె పోటీ చేశారు.
పోటీ లేకుండా కాంట్రాక్ట్లను దక్కించుకొని, అధిక ధరలకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా పలు రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు భారీ లంచాలను ఆఫర్ చేసిన ‘అదానీ సోలార్ స్కామ్' కేసులో కొత్త కోణం వెలుగు చూసి�
KTR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి, అదానీ బంధంపై అనుమానాలు రేకెత్తిస్తున్నద
లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన గౌతమ్ అదానీని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ టీవీ చానల్ మహిళా యాంకర్�
Rahul Gandhi: గౌతం అదానీ 2000 కోట్ల స్కామ్కు పాల్పడ్డారని, ఆయన్ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారని, ఆ స్కామ్లో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తక్షణమే గౌతం అదానీ