ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామస్థులు పది నెలల కాంగ్రెస్ పాలనపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ సోమవారం వినూత�
పూడూరు మండలంలోని దామగుండంలో భారతీయ నావికా విభాగం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న వెరీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్టు వల్ల మానవ మనుగడే అసాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలంటూ పోరుబాటపట్టిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మద్దతు తెలిపారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చె�
రాజకీయం అంటేనే అటాక్, డిఫెన్స్ గేమింగ్. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుల పేర లెక్కలేని సాకులు జెప్పి, కొంతకాలం నానబెట్టే ఎత్తులు వేసింది. ఆ ఎత్తులను చిత్తు చేయాలనుకున్న మాజీ
మహారాష్ట్ర కాంగ్రెస్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుబులు పట్టుకున్నది. తెలంగాణ దుష్పరిపాలనా ప్రభావం తమపై పడుతుందనే ఆందోళన అక్కడి కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నది.
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. వయోసంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్
KTR | కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హర్యానాలో ఏడు గ్యారంటీలంటూ మోసం చేయబోయరు. కానీ కాంగ్రె
KTR | అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవంట.. కానీ మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట.. అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
Rahul Gandhi | హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై (Haryana result) కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు.
KTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిన రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా హెచ్చరించారు. ఇచ్చిన మాట ప�
హర్యానా ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు ‘జిలేబీ’తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తియ్యటి జిలేబీని ఎన్నికల ప్రచారాస్త్రంగా ఆయన మార్చుకున్నప్పటీ చేదు ఫలితాలే వచ్చాయి.