కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే పిలిపించుకొని, రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీయడం కనీస మర్యాద. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 44సార్లు ఢిల్లీకి వెళ్లినా ఒకటిరెండుసార్లు మినహాయిస్తే ప్ర�
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ కార్యాలయంలో ప్రధాని మోదీ ఫొటో ఉన్నదా? అని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస�
పరువు నష్టం కేసులో జార్ఖండ్లోని చైబాసా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. జూన్ 26న న్యాయస్థానం ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించ�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన, 42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ జాతీయస్థాయిలో రోల్ మాడల్గా ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే చర్య అని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన
KTR | నేషనల్ హెరాల్డ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్పై కర్ణాటక బిజెపి నేతలు విరుచుకుపడుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కానీ విచిత్రంగా అదే కేసులో ఆరోపణలు �
KTR | తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డినే.. ఆ దయ్యాన్ని ఎలా వదిలించాలనేది మా ప్రయత్నం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | కుక్క తోక వంకర అన్న విధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నేషనల్ హెరాల్డ్' మనీలాండరింగ్ కేసులో డొంక కదులుతున్నది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ప్రధాన నిందితులుగా ఉండగా, తాజాగా తెలంగాణ సీఎం రేవంత్
KTR | కంచె గచ్చిబౌలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా.. మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పులను అపహాస్యం చేస్తారా? అని టీ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూ�
KTR | నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తా�
కష్టంలో ఉన్న తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండే వారే నిజమైన కార్యకర్తలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అవకాశవాదులే సిగ్గులేకుండా పార్టీ మారుతారని విమర్శించారు. పార్టీ నుంచి ప�
National Herald case | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.
National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.