TVK Vijay : తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారంలో నిజం లేదా..? తాజాగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం.
హైదరాబాద్, జనవరి 29 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుస సీటు కేటాయించే సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తూట్లు పొడిచారని కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు, శశి థరూర్కు మధ్య దూరం పెరిగిందనే విమర్శలకు స్వయంగా శశి థరూర్ చెక్ పెట్టారు. గురువారం ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, మరో అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
మున్సిపల్ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం టికెట్లు కేటాయించాలని, లేకుంటే రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
Rahul Gandhi : ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రొటోకాల్ అంశంపై రాజకీయ వివాదం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ వేడుకల్లో మూడో వరుసలో సీటు కేటాయిం
Shashi Tharoor : సొంత రాష్ట్రమైన కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన కీలక సమావేశానికి ఆ పార్టీ అగ్ర నేత శశి థరూర్ హాజరు కాలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఈ అంశంపై తాను పార్టీ నేతలతోనే మాట్లాడతానని, �
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో సీనియర్, అగ్రనేతల్లో ఒకరైన శశి థరూర్ తాజాగా పార్టీకి షాకిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి.. తన రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి హ
Rahul Gandhi: దేశంలో అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.కేరళలోని కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఇవాళ ప్రసంగించారు. తమ �
KTR | ‘ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కోటి సాక్ష్యాలున్నా తెలంగాణ స్పీకర్ చర్యలు తీసుకొనేందుకు వెనుకాడుతున్నరు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
KTR | సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని శాంతియుత ర్యాలీ చేస్తున్న ప్రజలు, పార్టీ నాయకులపై నిర్బంధం దారుణమని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడ
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యూఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతో భేటీ అయ్యారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై సాగుతున్న ఊహాగాన�
karnataka CM | కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠంపై పోరు కొనసాగుతూనే ఉన్నది. పదవిని నిలబెట్టుకోవడానికి సిద్ధరామయ్య, ఆ స్థానాన్ని దక్కించుకోవాలని శివకుమార్ నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన నేపథ్యంలో గతంలో పత్రికా స్వేచ్ఛ గురించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన �