పాతతరం రాజకీయ నేతలకు కాలం చెల్లిందని.. కొత్త తరం రాజకీయాల్లో రావాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో శనివారం నిర్వహించిన ‘భారత�
ఎర్రబుక్కు పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణలో మానవ హక్కులను మంటగలుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనిపించలేదా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్
Rahul Gandhi | వీర్ సావర్కర్ (Veer Savarkar remark)పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో (defamation case) కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి పూణే కోర్టు (Pune court) తాజాగా సమన్లు (Summons) జారీ చేస�
KTR | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ ప్రాంతాలను చూస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ మేరక
MLC Kavitha | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటైర్లు వేశారు. దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతం అని వ్యంగ్యంగా అన్నారు. మోసపూ�
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2025లో గందరగోళంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, పలు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మొదటిరోజు సర్వత్రా సమ
Rahul Gandhi | భారతీయులంతా ఐక్యంగా ఉండటం చాలా అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Terror attack) ని విపక్షాలన్నీ మ�
National Herald case | నేషనల్ హెరాల్డ్ (National Herald) కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) లకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వేసిన పిటిషన్�
హైదరాబాద్ నగరంలో ఈ నెల 25, 26 తేదీల్లో ‘భారత్ సమ్మిట్-2025’ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సదస్సులో 100కు పైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారని ప్రభుత్వమే ప్రకటించింది. 100 పార్ట�
Rahul Gandhi | కేంద్ర ఎన్నికల సంఘంపై (Election Commission in India) కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు.