ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో అదానీ మూడో స్థానంలో ఉండటాన్ని బ్లూమ్బర్గ్ మొదటి స్టోరీ విశ్లేషించగా.. ‘హిండెన్బర్గ్' రిసెర్చ్ నివేదిక ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ పతనమైన విధానాన్ని రెండో స్టోరీ
Rahul Gandhi | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం తనకు ఏమాత్రం సంతృప్తినివ్వల
Adhir Ranjan Choudhury | లోక్సభలో ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుపై తీవ్ర విమర్�
Rahul Gandhi on Adani: దేశం అంతా అదానీ గురించి మాట్లాడుతోంది. ఆయన ఆస్తుల విలువ 140 బిలియన్ల డాలర్లకు ఎలా చేరిందని రాహుల్ ప్రశ్నించారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ అదానీ, మోదీ బంధమేందో తెలియాలన్నారు.
మోసం, షేర్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం డిమాండ్ చేశారు.
తల్లీకొడుకులైన మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల హత్యలు ప్రమాదాలేనని ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి అన్నారు. బలిదానాలపై గాంధీ కుటుంబానికి గుత్తాధిపత్యం ఏమీలేదని
భారత భూభాగంలో చైనా చొరబాట్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరును కాంగ్రెస్ ఆక్షేపించింది. చైనా దూకుడును ఎదుర్కోవడంలో డీడీఎల్జే వ్యూహం ( నిరాకరణ, దృష్టి మరల్చడం, అసత్యాలు, సమర్ధించుకో
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ శ్రీనగర్లో సందడి చేశారు. ఇద్దరూ మంచు ముక్కలను ఒకరిపై ఒకరు చల్లుకుంట�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన
Rahul Gandhi | జమ్ము కశ్మీర్ లో భద్రతా పరిస్థితులు సజావుగా ఉంటే జమ్ము నుంచి లాల్ చౌక్ వరకు హోంమంత్రి అమిత్ షా ఎందుకు వాకింగ్ చేయరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
భద్రతా కారణాలతో భారత్ జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం శ్రీనగర్ నుంచి తన పాదయాత్రను పునరుద్ధరించారు.
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించినా వాస్తవాలను మరుగుపరచలేరని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.