East to west yatra | అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ నుంచి గుజరాత్లోని పోర్బందర్ వరకు రాహుల్ గాంధీ యాత్ర కొనసాగేలా రూట్ను రూపొందిస్తున్నట్లు జైరాం రమేష్ ఆదివారం తెలిపారు. ఈసారి తూర్పు నుంచి పడమర వరకు చేపట్టే య�
Congress | కాంగ్రెస్ (Congress) పార్టీ 85వ ప్లీనరీ (Party Plenery) సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ చీఫ్ (Aicc Chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అధ్యక్షతన ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాజధాని రాయపూర్ ( Raipur) వేదికగా ఈ సమావేశాలు 3
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి
కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు ఉపాధి హామీ పథకం బలైపోతున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు ఆధార్ ఆధారిత వేతనాల చెల్లింపును తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల జారీచేసిన �
లోక్సభ సెక్రటేరియట్ నోటీసుకు రాహుల్గాంధీ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. అదానీ-మోదీల గురించి లోక్సభలో రాహుల్ వ్యాఖ్యానించగా.. ఎంపీల ఫిర్యాదు మేరకు నోటీసు ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో బిజీబిజీగా గడిపిన రాహుల్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జమ్మూకశ్మీర్లోని గుల్మార్గ్లో సేదతీరుతు�
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అయ్యింది. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివా
నరేంద్రమోదీ పాలనలో దేశం అధోగతిపాలైందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీకి లోక్సభ సెక్రటేరియట్ నోటీసిచ్చింది. ఈ నెల 15 లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నది. లోక్సభలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని సూచించింది.
తనకు అతిపెద్ద రాజకీయ ప్రత్యర్ధి కులమేనని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ అన్నారు. ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి తరపున కమల్ ప్రచారం �
ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటల�