Uddhav Thackeray | ప్రధాని మోదీ ఇంటి పేరుపై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, జైలుశిక్ష కారణంగా లోక్సభ సెక్రెటేరియట్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం కాంగ్
Rahul Gandhi | ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన ట్విట్టర్ బయో (Twitter Bio) ని ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ (disqualified mp)గా మార్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హ
దేశంలో నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సీసీఎం చ�
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. సంకల్ప్ సత్యాగ్రహ పేరుతో ఆదివారం అన్ని రాష్ర్టాల్లో ధర్నాలు చేపట్టింది. ఢిల్లీలోని రాజ్
కాంగ్రెస్ నేత, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సత్యాగ్రహంలో పాల్గొని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర�
అదానీ కంపెనీ వ్యవహారంపై తన ప్రశ్నలు ప్రధాని మోదీని కలవరపాటుకు గురిచేశాయని, ఆయన కండ్లలో భయాన్ని చూశానని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ అనుబంధం దేశ వ్యవస్థలను నడుపుతున్నదని,
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశంలోని 90 శాతం సంపద కొద్ది మంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉందని, ప్రధాని మోదీ పేదలపై భారాలు మోపుతూ దోచుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
‘మోదీ’ ఇంటి పేరు కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేండ్ల శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం.. ఆ తర్వాతి రోజునే ఆయన ఎంపీ సభ్యత్వంపై వేటు వేయడం ఆగమేఘాలపై జరిగిపోయాయి.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని లోక్సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ చర్య ప్రజాస్వామ్య విలువల దిగజారుడుతనాన్ని వె�
లోక్సభ ఎంపీగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. రాహుల్పై అనర్హత వేటు.. గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్�
Pragya Thakur | మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన బీజేపీ నేత ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఇంకా ఎంపీగా కొనసాగడం తనకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ట్వీట్ చేశారు.