Aasara Pensions | హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ మోకాళ్ల యాత్ర చేపట్టినా ఆ పార్టీ అధికారంలోకి రాదని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. అచరణ సాధ్యం కానీ హామీలు ఇస్త
Y Satish Reddy | హైదరాబాద్ : రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తాను పప్పు అని మరోసారి నిరూపించుకున్నారు అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి ఎద్దెవా చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయాలనే ఆత్రుత తప్ప ఆయ�
ఖమ్మంలో నేడు నిర్వహించనున్న కాంగ్రెస్ జనగర్జన సభావేదికగా బీసీ పాలసీని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాం డ్ చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం చేపట్టిన మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్లో కాన్వాయ్ను పోలీసులు గంటల పాటు నిలిపేశార�
మణిపూర్ హింసాకాండ బాధితులకు బాసటగా నిలిచేందుకు వచ్చిన తనను రాష్ట్ర ప్రభుత్వం నిలువరించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంఫాల్ చేరుకున్న రాహుల్ గాంధీ.. సహాయక శిబిరాలను సందర్శించేందుకు చురచంద్పూర్ వెళ్తుండగా కాన్వాయ్ని అడ్డుకున్నారు
మణిపూర్లో రాహుల్ గాంధీ కాన్వాయ్ను గురువారం రాష్ట్ర పోలీసులు నిలువరించడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. అల్లర్లతో అట్టుడికిన (Manipur Violence) ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొనడం అవ�
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాన్వాయ్ను మణిపూర్ పోలీసులు అడ్డుకున్నారు. హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన కోసం గురువారం అక్కడకు వెళ్లారు.
ఎవరా ఇద్దరు? రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే చర్చ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.
కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కించపరిచేలా చిత్రీకరించారన్న ఆరోపణలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై కేసు నమోదైంది. కేపీసీసీ సభ్యుడు రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు కర్ణాటక పోల�
బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై బెంగళూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi )చేసిన ట్వీట్కు సంబంధించి మాలవీయపై కేసు నమోదైంది.
పాట్నా సమావేశాన్ని తొలిమెట్టు చేసుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో తిరిగి అధికారానికి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్, అదే ప్రజాస్వామ్యాన్ని బాహాటంగా గొంతు నులుముతున్న మోదీ ప్రభుత్వపు ఢిల్లీ ఆ�
కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి సీన్లు పునరావృతం అవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు ఢిల్లీ వేదికగా మారింది. బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు మరి�
Rahul Gandhi | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పాట్నాలో విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన లాలూ కాంగ్రెస్ అ�
get married | ‘పెళ్లి చేసుకో.. ఇంకా ఆలస్యం చేయవద్దు’ (get married) అని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సలహా ఇచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమా�