వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్ర నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సచివాలయం శుక్రవారం కీలక నిర్ణయం �
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�
ప్రతిపక్షాల నిరసనల నడుమే పార్లమెంట్ ఉభయ సభలు పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి. సభ ఆర్డర్లో లేకున్నా కీలక బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం వేశారు. లోక్సభ ప్రారంభం కాగానే భ�
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని మండిపడ్డాయి. ఈ ఉదంతానికి ముందు నుంచే బ్రిటన్ పర్యటనలో ర�
రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దు ప్రక్రియ అధర్మ పద్దతిలో జరిగిందని పలువురు న్యాయకోవిదులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ప్రత్యేక నియమాలను అనుసరించాల�
రాహుల్గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ కార్యదర్శి జారీచేసిన నోటిఫికేషన్లో లోపాలున్నాయని పలువురు రాజకీయ నాయకులు, మాజీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. నోటిఫికేషన్ ప్రజాప్రాతినిధ్య
రాహుల్ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నిక ప్రకటించవచ్చు. అయితే, ప్రస్తుతానికి మాత్రం రాహ�
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.
దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ పోరాటం మాత్రమే కాదు.. అరకొర చదువుతో నియంతృత్వ పాలన సాగిస్తున్న వ్యక్తిపై మొత్తం ప్రతిపక్షం చేస్తున్న పోరాటం. బ్రిటిష్ ప
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడు�
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
Congress Party | న్యూఢిల్లీ : కక్షపూరితంగానే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పై బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) అనర్హత వేటు వేసిందని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పేర్కొంది. రాహుల్పై అనర్హత వేటు వేసిన మోదీ( Modi )పై మూడు విధ�