రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మోదీ పేరును ఉద్దేశించి ఆమె గతంలో చేసిన ఓ ట్వీట్ తాజా పరిణామాల నేపథ్యంలో వైరల్గా మారింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత కేసులో ఫిర్యాదుదారుడు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. గతంలో అతని ఇంటి పేరు ‘భూత్వాలా’. అయితే 1988లో ఆయన తన ఇంటిపేరును మోదీగా మార�
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలుశిక్ష ఎక్కువేనని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. కానీ బీజేపీ నేతలు మాజీ ప్రధాని వాజపేయి మాటలు గుర్తు చేసుకోవాలన్నారు.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, దీన్ని సవాల్
Rahul Gandhi Press Meet | ప్రధాని నరేంద్రమోదీ తాను చేయబోయే తదుపరి ప్రసంగానికి భయపడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ విమర్శించారు. అందుకే తన లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని రాహుల్ ఆరోపించారు. మోదీ కళ్లలో �
Sharad Pawar | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ�
Purnesh Modi:రాహుల్పై కేసు వేసిన ఎమ్మెల్యే పూర్ణేశ్ తన ఇంటి పేరును 1988లో మార్చుకున్నారు. ఆయన ఇంటిపేరు బూత్వాలా. ఇక ఆయన కులం మోదీ వర్గం. మోదీ సమాజ్ తరపున తాను కేసు వేసినట్లు ఎమ్మెల్యే పూర్ణేశ్ తెలిపారు.
Kushboo Sundar | ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి సూరత్ కోర్టు (Surat Court) రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ నటి,
Rahul Gandhi | నేరపూరిత పరువునష్టం కేసు(criminal defamation)లో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ (Kerala)లోని వయన�
Section 8(3): ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును పిటీషనర్లు సవాల్ చేశారు. పరువునష్టం కేసులో దోషిగా తేలడంతో.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయిన విషయం �
Rahul Gandhi | ఎంపీ పదవికి అనర్హత గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన అధికార బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ కేసుకు సంబంధించి నెలరోజుల్లో ఉన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి ఉపశమనం ర�
రాహుల్ గాంధీ పరువునష్టం కేసు అనేక మలుపులు తిరిగింది. 2019నాటి కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు. అయితే హైకోర్టులో ఆ కేసు విచారణ చాల�