అనుమానాస్పదస్థితిలో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఎంజీఎంలో కలకలం రేపింది. అప్పటి వరకు విధులు నిర్వర్తించిన పీజీ వైద్య విద్యార్థిని అపస్మారకస్థితిలో కనిపించడంతో తోటి విద్యార్ధులు, స�
కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, పాల్పడిన వారు శిక్షార్హులని హైదరాబాద్ జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి, సిటీ సివిల్ కోర్టు జడ్జి కె.మురళీమోహన్ అన్నారు. బుధవారం పద్మారావునగర్లో
Ragging | మన దేశంలో ర్యాగింగ్పై నిషేధం ఉంది. ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే మూడేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అయినప్పటికీ కొన్ని కళాశాలల్లో సీనియర్లు జూనియర్ల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ ర
మంగళవారం లంచ్ బ్రేక్ సందర్భంగా ర్యాగింగ్ జరిగింది. నెల కిందట కాలేజీలో కొత్తగా చేరిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని 12 మంది సీనియర్లు వేధించారు. ఆమెకు ముద్దు పెట్టాలని ఒక విద్యార్థిని బలవంతం చేశారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ క్యాంపస్లో ఇటీవల జరిగిన ర్యాగింగ్ కేసులో నిందితుడైన మైనర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో మైనర్ తల్లి రిట్ పిటిష
Ragging | ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ర్యాగింగ్ (Ragging) కలకలం సృష్టించింది. జూనియర్లను హాస్టల్కు పిలిపించిన సీనియర్లు.. ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు చేశారు.
మారుమూల గిరిజన సంక్షేమ పాఠశాలల్లోనైతే ర్యాగింగ్ అంటే అర్ధం కూడా తెలియదు. అట్లాంటి స్కూళ్లో ర్యాగింగ్ జరగడం.. సీనియర్ల చేష్టలకు ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖాన చేరడంతో విషయం...
జేఎన్టీయూలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్టియర్లో చేరిన విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా ర్యాగింగ్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ ఘటనను బాధిత విద్యార్థి స్నేహితుడొకరు.. అధికారుల దృష్టికి తీసు�
జూనియర్లపై ర్యాగింగ్కు పాల్పడిన 20 మంది జేఎన్టీయూ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. విచారణ కమిటీ నివేదికలో ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు...