ర్యాగింగ్ను మొగ్గదశలోనే తుంచివేయాలని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్రావు అన్నారు. చక్కగా చదువుతూ భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవాలని సూచించారు. సోమవారం ఆయన నిజామాబాద్ వైద్యకళాశాలలో విద్య�
నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసుల వైఫల్యంతో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశాళాలలో టీటీ కోసం వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా వెనకాల కూర్చున్న ఓ యువతిని బోరబండకు చెందిన ముగ�
పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య ఆదివారం హెచ్చరించారు. విద్యాసంస్థల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటా�
Ragging | ఖమ్మం జిల్లాలోని ఫార్మాసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్ వేధింపులకు తాళలేక కాలేజీ నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమ
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ర్యాగింగ్ భూతానికి 2022-24 మధ్య కాలంలో 51 మంది బలైపోయారు. పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలతో ఈ సంఖ్య దాదాపు సమానం.
Ragging | ర్యాంగింగ్ భూతానికి 2020-24 మధ్య దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాల్లో 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-24’ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీ అ�
కేరళలో కొందరు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లపై రాక్షసంగా ప్రవర్తించారు. ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. కొట్టాయంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం�
Ragging | గుజరాత్ జీఎంఈఆర్ఎస్ వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతానికి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి చెందాడు. వసతి గృహం లో సీనియర్లు మూడు గంటలపాటు నిలబెట్టడంతో కోమాలోకి మృతి చెందినట్లుగా కేసు నమోదైంది. ఈ క్రమంలో
Rishiteshwari | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తుది తీర్పు వెలువరించింది.
Medical Student | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీనియర్ల ర్యాగింగ్ (Ragging)కు ఓ వైద్య విద్యార్థి (Medical Student) బలయ్యాడు.