శాతవాహన యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాత్రి 8.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జూనియర్ విద్యార్థులతో సీనియర్లు మీటింగ్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ వైద్య కళాశాల ర్యాగింగ్ వ్యతిరేక జిల్లాస్థాయి కమిటీ సమావేశం న�
Nallagonda Medical College | నల్గొండ మెడికల్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా.. ర్యాగింగ్ సహజమే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని, అలాంటి విష సంస్కృతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సోమవా రం నల్లగొండ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్�
Ragging | పీజీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడకుండా యూనివర్సిటీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని పీడీఎస్యూ డిమాండ్ చేశారు.
Viral Video | ఏపీలో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే హాస్టళ్లలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను చితకబాదిన సంఘటనలు వెలుగుచూడగా.. తాజాగా మరో వీడియో ఒకటి బయటకొచ్చింది. ఒక విద్యార్థిని తోటి �
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని నారపల్లిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య (Engineering Student) చేసుకున్నారు. అతని బలవన్మరణానికి ర్యాగింగే కారణమని స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చ
ర్యాగింగ్ను మొగ్గదశలోనే తుంచివేయాలని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్రావు అన్నారు. చక్కగా చదువుతూ భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోవాలని సూచించారు. సోమవారం ఆయన నిజామాబాద్ వైద్యకళాశాలలో విద్య�
నగరంలో శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసుల వైఫల్యంతో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కశాళాలలో టీటీ కోసం వెళ్లి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా వెనకాల కూర్చున్న ఓ యువతిని బోరబండకు చెందిన ముగ�
పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య ఆదివారం హెచ్చరించారు. విద్యాసంస్థల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటా�
Ragging | ఖమ్మం జిల్లాలోని ఫార్మాసీ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్ వేధింపులకు తాళలేక కాలేజీ నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమ