ఒక ఘటనలో తల... మరో ఘటనలో మొండెం.. ఇంకో ఘటనలో శరీర భాగాలు లేకుండా నిందితులు హత్యలకు పాల్పడ్డారు. ఆయా ఘటనలలో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు, వారికి శిక్షలు పడే విధంగా చేయడమే ఇప్పుడు సవాల్గా మార�
సీఐడీ సీక్రెట్ అపరేషన్ సమాచారాన్ని నిందితుడికి ఇచ్చి అతడు పరారుకావడానికి సహకరించాడనే ఆరోపణలపై ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
ప్రతిరోజు అర్ధరాత్రి కొత్త ఫోన్ నంబర్ నుంచి తన తోటి ఉపాధ్యాయురాలికి వాట్సాప్ మేసేజ్ చేస్తాడు.. బ్లూటిక్ రాగానే డిలీట్ చేస్తాడు. పగలు స్కూల్లో కలువగానే యథావిధిగా మాట్లాడుతున్నాడు.
ఏనుగు దంతాలు ఎలా తెచ్చారు? ఏనుగులను చంపేశారా? అనే విషయాలపై నిగ్గు తేల్చేందుకు రాచకొండ పోలీసులు శేషాచలం అడవులకు వెళ్లి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏనుగు దంతాలను హైదరాబాద్లో విక్రయించేందుకు ఎర్ర
షోరూం నుంచి వాహనాలకు వచ్చే సైలెన్సర్లు కాకుండా.. వాటికి మరమ్మతులు చేసి ఇష్టానుసారంగా తయారు చేసుకుంటూ శబ్ద, వాయుకాలుష్యానికి కారకులవుతున్న వారిపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు.
రాచకొండ పోలీసులు ఇటీవల నకిలీ సర్టిఫికెట్ల ముఠాకు చెందిన 13 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని రెండు రోజుల పాటు విచారణ కోసం పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.
అక్ర మ కిడ్నీ మార్పిడి కేసులో నిందితులకు ఇతర రాష్ర్టాలతో పాటు శ్రీలంకకు కూడా లింక్లున్నట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పరారీలో ఉన్న కింగ్ పిన్ పవన్ కోసం ఎల్ఓసీ జారీ చేశారు.
హైదరాబాద్లో వరుసగా ఏటీఎంలు చోరీ చేస్తున్న ముఠాకు చెందిన ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రాజస్థాన్కు చెందిన జేసీబీ మెకానిక్లుగా గుర్తించారు.
పసిపిల్లలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా భారీ నెట్వర్క్ను రాచకొండ పోలీసులు ఛేదించి 16 మంది బాలలను రక్షించగా, మరో 9 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్కు పసిపిల్లలను విక్రయిస్
మహిళలు ఇంటికి పరిమితం కాకుండా, తమకున్న నైపుణ్యాలకు మెరుగు పెడుతూ సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డీజీపీ జితేందర్ సూచించారు. మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ
పుట్టిన ఒకటి, రెండు రోజుల్లోనే వేల కిలోమీటర్ల నుంచి పిల్లలను తీసుకొచ్చి ..అక్రమ విక్రయాలు చేపడుతున్న ముఠాలో కీలక నిందితురాలు వందనను ఇటీవల రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను యాద్రిది భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.17 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్లో ఉద్యోగాల ఎంపిక కోసం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 3, 4వ తేదీల్లో సీడీపీవో ఉద్యోగాల కోసం సీబీఆర్టీ పరీక్ష, అలాగే 6, 7వ తేదీల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్�