నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పెట్టిన ఆహారం తిని 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన ఆహారం అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందుకోసం నిత్యం పర్యవేక్షణ ఉండాలని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్న�
నాణ్యమైన ఆహారం లేదు... మెనూ అమలు అసలే లేదు.. కుళ్లిన అరటిపండ్లు ఇస్తున్నారు.. అన్నంతో తయారుచేసిన పులిహోర(అల్పాహారం) తినలేకపోతున్నాం.. ఉడికీఉడకని అన్నం బిరుసుగా ఉండి మింగుడు పడటం లేదని హాస్టల్ విద్యార్థులు
ప్రభుత్వం ప్రకటించిన మెనూ విధిగా అమలు పరచాలని తహసీల్దార్ బానోతు జవహర్ లాల్ పేర్కొన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రెస్టారెంటుల్లో వినియోగదారులకు నాణ్యమైన ఆహరాన్ని అందించాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, దాబాల్లో కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు శనివారం ఆకస�
నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాల్సిన హోటళ్ల నిర్వాహకులు నాసిరకం, కల్తీ, పురుగులతో కూడిన ఆహారాన్ని వడ్డించడంతో వినియోగదారులు అనారోగ్యంపాలవుతున్నారు. షాద్నగర్లోని రాఘవేంద్ర హోటల్లో ఆదివార�
విద్యార్థులకు పోషక ఆహారంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఖమ్మం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, మధిర మండల ప్రత్యేక అధికారి ఏ.శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో కలిసి మధి
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నా ణ్యమైన భోజనాన్ని అందించాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ సంయుక్త కార్యదర్శి ఎఫ్ శివానంద్ బచ్చగుండి అన్నారు. శుక్రవారం ఆయన బాలానగర�
Collector Rajiv Gandhi | విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని, మెనూ ప్రకారం అందించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయా అని కళాశాల ప్రిన్స�
కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో భోజనంలో పురుగులు వచ్చాయి. శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ, సాంబార్లో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ హోటల్లో చికెన్ బిర్యానీలో బొద్దింక వచ్చినా కస్టమర్లను బెదిరించిన ఘటనపై సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ అపరిశుభ్రంగ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గురుకులబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శనక�
పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉండేదని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించకుండా నాణ్యత లేని ఆహారం �
సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన సరుకులతో పౌష్టికాహారం అందిస్తూ.. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు చేపడుతుంటే.. విద్యా సంస్థల్లోకి విద�